Tdp
-
#Andhra Pradesh
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]
Published Date - 01:00 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Actor Naresh : ఏపీ రాజకీయాలపై నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు..!
లీడ్ ప్లేయర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు గందరగోళ పరిస్థితి నెలకొంది.
Published Date - 09:12 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్పై వైఎస్ షర్మిల సంచలనం..!
ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Published Date - 05:30 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!
Pawan Kalyans Advice To Janasena Leaders: టీడీపీ(tdp) వాళ్లని చూసి నేర్చుకోండి..వాళ్లను ఫాలో అవ్వండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచనలు చేశారు. పిఠాపురంలో ప్రతి ఓటర్తో ఫోటో దిగుతానని… రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతాని చెప్పారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలి అనేది మీకే వదిలేస్తున్నానని వివరించారు పవన్ కళ్యాణ్. Read Also: Dj Tillu 2 : టిల్లు కు సండే లేదు..మండే లేదు..అదే […]
Published Date - 04:41 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
MLC Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ
‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ను తరిమికొట్టారు
Published Date - 01:28 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!
ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Published Date - 08:41 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..!
ఎన్నికల నియమావళి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలే ఈ జాప్యానికి కారణంగా పేర్కొంటున్నారు.
Published Date - 07:57 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మంగళగిరిలో లోకేష్ గెలుపు పక్కా.. ఈ వీడియోనే నిదర్శనం..!
ఏపీలో వేసవి వేడి కంటే.. ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంపై నిమగ్నమయ్యాయి.
Published Date - 06:25 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..
వాలంటీర్ల గురించి అందరిలో ఉన్న చెత్త భయాలు నిజమయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అనుకూలంగా ఉండేలా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై విషప్రచారం మొదలుపెట్టారు.
Published Date - 05:44 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
Mandali Buddaprasad: నేడు జనసేన పార్టీ(Janasena party)లోకి మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్(Mandali Buddaprasad)… జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మండలి బుద్ధప్రసాద్ కు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. We’re now on WhatsApp. Click to Join. బుద్ధప్రసాద్ అవనిగడ్డకు చెందిన టీడీపీ నేత(TDP […]
Published Date - 04:47 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు
నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్న ఈసీ, తాజాగా తిరుపతిలో 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.
Published Date - 04:35 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Avanigadda Janasena Candidate : జనసేన లోకి మండలి బుద్ధప్రసాద్..?
అవనిగడ్డ స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు
Published Date - 09:55 AM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : ఏపీలో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర
ఆంధ్రప్రదేశ్లో స్వచ్చంద వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటింటికీ చేరవేస్తున్న ప్రభుత్వ స్వచ్చంద వ్యవస్థను సమర్థించారు.
Published Date - 10:16 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Published Date - 09:12 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Paritala Sriram : టిక్కెట్ రాలేదని ధర్మవరం నుంచి పారిపోయే నాయకుడిని కాదు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన (Jansena), బీజేపీ (BJP) పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అయితే.. వచ్చే ఎన్నికలనే టార్గెట్గా చేసుకొని ఎన్నో రోజుల నుంచి స్థానికంగానే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులకు ఈ పొత్తు కొంత ఇబ్బంది పెట్టే విషయమే. అయినా.. అధిష్టానం పిలుపుతో కొందరు సర్దుమణుగుతున్నారు.
Published Date - 09:00 PM, Sun - 31 March 24