TDP Janasena BJP Alliance
-
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) గురించి మాట్లాడితే ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ "సూపర్ సిక్స్" మేనిఫెస్టోలో భాగంగా చేసిన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి
Date : 28-03-2025 - 8:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి.
Date : 14-03-2025 - 3:41 IST -
#Andhra Pradesh
AP assembly : ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…
మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 07-02-2025 - 5:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి : సీఎం చంద్రబాబు
ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలను అమలు చేసి పెద్దవాళ్ళను పైకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.
Date : 16-01-2025 - 6:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : I Love U అంటూ మన్యం ప్రజల్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్..
చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా ఫోన్లో బంధించారు.
Date : 20-12-2024 - 6:15 IST -
#Andhra Pradesh
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Date : 22-11-2024 - 5:12 IST -
#Andhra Pradesh
YS Jagan : అసెంబ్లీలో కాదు..ప్రభుత్వం తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తాం: జగన్
YS Jagan : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
Date : 07-11-2024 - 6:36 IST -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు ఇవే!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 16-07-2024 - 3:18 IST -
#Andhra Pradesh
Chandrababu : విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
White Paper On The Power Sector : ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగం(Electricity sector)పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం(white paper) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని […]
Date : 09-07-2024 - 4:32 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ శ్రేణులు. బాణాసంచా పేల్చి సంబరాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు#KutamiTsunami […]
Date : 04-06-2024 - 11:40 IST -
#Andhra Pradesh
NDA : ఎన్డీయే నేతల సమావేశం..వివరాలు..!
NDA: ఉండవల్లి(Undavalli)లోని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతలు(NDA leaders) సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. మూడు పార్టీల ఉమ్మడి […]
Date : 12-04-2024 - 5:49 IST -
#Andhra Pradesh
Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(PrajaGalam) ఎన్నికల ప్రచారం(Election campaign)లో వేగం పెంచారు. రెండ్రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో( five districts) సుడిగాలి ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. Read Also: KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్ మార్చి 30, 31 తేదీల్లో చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ రాత్రికి వింజమూరులో […]
Date : 29-03-2024 - 4:38 IST -
#Andhra Pradesh
Chandrababu: రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలిః చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ(tdp) కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా […]
Date : 23-03-2024 - 2:33 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు […]
Date : 13-03-2024 - 4:12 IST -
#Andhra Pradesh
TDP-Janasena-BJP : బిజెపి కి 10 అసెంబ్లీ , 3 ఎంపీ సీట్ల ఇచ్చేందుకు బాబు ఫిక్స్..?
ఏపీలో బిజెపి-టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యినట్లేనా..? అంటే అవుననే అవుననే చెప్పాలి. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతూ..పొత్తులను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటీ జనసేన – టిడిపి పొత్తు ఫిక్స్ కాగా..ఇప్పుడు బిజెపి కూడా టిడిపి -జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటీకే టిడిపి అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లగా..మరికాసేపట్లో జనసేన అధినేత పవన్ సైతం ఢిల్లీకి […]
Date : 08-02-2024 - 11:52 IST