TCongress
-
#Speed News
Jeevan Reddy: ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతూ: జీవన్ రెడ్డి
Jeevan Reddy: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే భాధ్యత తీసుకుంటానని మాజీమంత్రి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి […]
Published Date - 10:06 AM, Thu - 8 February 24 -
#Telangana
CM Revanth: 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్
CM Revanth: రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది […]
Published Date - 12:06 AM, Thu - 8 February 24 -
#Telangana
TSPSC Group1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1 పోస్టుల పై కీలక నిర్ణయం
TSPSC Group1: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా 503 పోస్టులు.. […]
Published Date - 05:28 PM, Tue - 6 February 24 -
#Telangana
MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం […]
Published Date - 05:02 PM, Tue - 6 February 24 -
#Speed News
BRS: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోంది: బీఆర్ఎస్
BRS: బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకించారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ […]
Published Date - 02:19 PM, Mon - 5 February 24 -
#Speed News
CM Revanth: ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ.500 సిలిండర్ పథకం ప్రారంభం: సీఎం రేవంత్
CM Revanth: కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పిజి సిలిండర్ను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నాగోబా ఆలయ దర్బార్ హాలులో మహిళా స్వయం సహాయక సంఘాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కానీ, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పథకం ప్రారంభించిన తేదీ, సమయాన్ని పేర్కొనలేదు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటున్నాం. 200 యూనిట్ల విద్యుత్తు పథకాన్ని ఉచితంగా […]
Published Date - 07:29 PM, Fri - 2 February 24 -
#Telangana
LS Tickets: లోక్ సభ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్స్, పోటాపోటీగా లాబీయింగ్!
LS Tickets: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ బరిలో నిలిచేందుకు పలువురు సీనియర్లు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 17 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తుపై పూర్తి అధికారాన్ని హైకమాండ్కు అప్పగించాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ, తీవ్రమైన పోటీ, లాబీయింగ్ నెలకొంది. తమ సీనియార్టీతో ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఖమ్మం సీటుపై చాలా మంది సీనియర్లు […]
Published Date - 03:05 PM, Thu - 1 February 24 -
#Telangana
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు TCongress వ్యూహం, బీఆర్ఎస్ అవినీతిపై వాడీవేడీ చర్చకు సిద్ధం!
TS Assembly: BRS పరిపాలనలో అవినీతిని ఎత్తిచూపడానికి, త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ నివేదిక, బీఆర్ఎస్ నేతలు అసైన్డ్ భూములను ధరణి పోర్టల్లో ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్ క్యాబినెట్ […]
Published Date - 11:55 AM, Mon - 29 January 24 -
#Telangana
KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే. కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని […]
Published Date - 02:05 PM, Sat - 27 January 24 -
#Telangana
BRS MLAs: రేవంత్ ను కలవడం వెనుక అసలు ఉద్దేశ్యమిదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్లారిటీ!
BRS MLAs: మంగళవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో కాంగ్రెస్లో చేరుతారనే రూమర్స్ వినిపించాయి. నలుగురు ఎమ్మెల్యేలు నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కే ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు నుంచి జీ మహిపాల్రెడ్డి, జహీరాబాద్ నుంచి కే మాణిక్రావు సీఎం రేవంత్ ను కలవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. వారిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. వారు కొన్నేళ్ల క్రితం […]
Published Date - 02:00 PM, Wed - 24 January 24 -
#Speed News
Komati Reddy: వచ్చే నెలా నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్: మంత్రి కోమటిరెడ్డి
Komati Reddy: ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అతలాకుతలమైపోయింది. ఈ కారణంగానే మా హామీలను నెరవేర్చడంలో కొంత జాప్యం జరుగుతోంది’ అని గాంధీభవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2024 మార్చి 16 కంటే ముందు 100 రోజుల్లోగా అన్ని హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం […]
Published Date - 01:41 PM, Wed - 24 January 24 -
#Telangana
CM Revanth: గెలుపే లక్ష్యంగా రేవంత్ ‘లోక్ సభ’ ఎన్నికల ప్రచారం, రూట్ మ్యాప్ రెడీ
CM Revanth: టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 12 సీట్లకు పైగా గెలుపొందడమే లక్ష్యంగా జనవరి 26న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నెల రోజుల్లో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య సమన్వయం పెంచేందుకు రేవంత్రెడ్డి కసరత్తు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ […]
Published Date - 01:12 PM, Wed - 24 January 24 -
#Telangana
Barrelakka: లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ, ఎక్కడ్నుంచో తెలుసా
Barrelakka: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా బర్రెలక్క లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తుందట. అయితే కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో బర్రెలక్కకు గట్టి పోటీ ఉండబోతోంది. బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష నిరుద్యోగ సమస్యపై వీడియో చేసి పాపులర్ అయ్యారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం […]
Published Date - 01:08 PM, Tue - 23 January 24 -
#Telangana
Medigadda: మేడిగడ్డ బ్యారేజీ నిండా అన్నీ సమస్యలే.. తేల్చేసిన విజిలెన్స్
Medigadda: ప్రస్తుతం పని చేయని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోగానీ, ఇంజినీర్లకు గానీ వృత్తి నైపుణ్యం లేదని రాష్ట్ర పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొనసాగుతున్న విచారణలో వెల్లడైంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మేడిగడ్డకు ఎగువన ఉన్నాయి. ఇవి మేడిగడ్డ మార్గంలో వెళ్తాయని అన్నారు. అక్టోబరు 21, 2023న, బ్యారేజ్లోని 7వ బ్లాక్లోని ఒక పిల్లర్లో కొంత అభివృద్ధి జరిగిందని, బ్యారేజీపై పగుళ్లు ఏర్పడటం, కుంగిపోవడం అప్పటి BRS ప్రభుత్వం వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుందన్నారు. అయినప్పటికీ, పేలవమైన […]
Published Date - 11:25 AM, Tue - 23 January 24 -
#Telangana
CM Revanth: లోక్ సభ ఎన్నికలకు ముందే మహాలక్ష్మీ, అమలుపై రేవంత్ ఫోకస్
CM Revanth: దావోస్, లండన్, దుబాయ్లలో వారం రోజుల పాటు పర్యటించి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు హామీల పథకాలు పొందేందుకు ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై నివేదికను పొందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా […]
Published Date - 10:46 AM, Tue - 23 January 24