TCongress
-
#Speed News
Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి సారించాలి అని అన్నారు. ‘‘కరీంనగర్ లో సర్వే చేస్తే కాంగ్రెస్, […]
Date : 28-03-2024 - 10:33 IST -
#Speed News
BRS Party: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹2లక్షల రుణమాఫీ చేయాలి : బోయినపల్లి వినోద్ కుమార్
BRS Party: రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునే సమయం ఉంటుంది కానీ…ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పే సమయం కూడా లేదా అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గం లోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ […]
Date : 28-03-2024 - 10:02 IST -
#Speed News
BRS Party: ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతాం: బోయినపల్లి వినోద్
BRS Party: రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో […]
Date : 26-03-2024 - 11:33 IST -
#Speed News
TCongress: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
TCongress: సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చెట్లు పుట్టలు, రోడ్లు, గుట్టలకు, పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు డబ్బులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాలు రూపించే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకే పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు పెట్టుబడి […]
Date : 23-03-2024 - 5:25 IST -
#Telangana
Harish Rao: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రేవంత్ ది మరో దారి: హరీశ్ రావు
Harish Rao: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. ఆయన ఖర్గే, […]
Date : 22-03-2024 - 6:31 IST -
#Telangana
BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామని ఆయన అన్నారు. తెలంగాణలో […]
Date : 20-03-2024 - 6:48 IST -
#Telangana
BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్
BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస్తుందని హెచ్చరించారు. తాను భాజపాలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన మాజీ మంత్రి… గుడికి […]
Date : 19-03-2024 - 6:20 IST -
#Speed News
Ration cards: కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఎదురుచూపులు
Ration cards: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తోంది. ఈ పథకాలన్నీ రేషన్ కార్డు ఉన్నవారికే అందిస్తోంది. దీంతో అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ పేదలకు కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయినా లక్షల మంది కొత్త […]
Date : 18-03-2024 - 5:39 IST -
#Speed News
BSP Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన బీఎస్పీ పార్టీ రియాక్షన్ ఇదే
BSP Party: బిఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడీ అరెస్టు చేయడం పట్ల దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ‘కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే […]
Date : 15-03-2024 - 9:54 IST -
#Speed News
BRS: మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
BRS: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం మహిళా సాధికారత మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బస్సులలో మహిళను రప్పించి రాజకీయ ప్రసంగం చేశారని, రాబోయే ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అన్నారు. మహిళలను టాటా, బిర్లా, ఆదాని, అంబానీలతో పోటీపడేటట్లు చేస్తానన్నారు ఆమె గుర్తు చేశారు. రేవంత్ ఇచ్చిన వాగ్దానాలు వంద రోజులలో ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయలు బ్యాంక్ […]
Date : 13-03-2024 - 11:14 IST -
#Telangana
CM Revanth: మైనార్టీలకు రేవంత్ ఇఫ్తార్ విందు.. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 15, శుక్రవారం ఫతే మైదాన్లోని ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్, ఖిరాత్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. “వేదిక వద్ద నమాజ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి సకాలంలో వేదిక వద్దకు చేరుకోవాలని ఆహ్వానితులను కూడా కోరారు అధికారులు. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం […]
Date : 13-03-2024 - 6:07 IST -
#Speed News
Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం వేగవంతం.. అమలు జరుగుతుంది ఇలా
Indiramma houses: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు అనే గైడ్లైన్స్ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం […]
Date : 13-03-2024 - 5:15 IST -
#Telangana
Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలను లేవనెత్తిన ఆయన ఉద్యోగ నియమాకాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల కాలంలో టెట్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 […]
Date : 12-03-2024 - 5:06 IST -
#Telangana
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలు […]
Date : 12-03-2024 - 4:54 IST -
#Telangana
CM Revanth: ఇవాళ రేవంత్రెడ్డి భద్రాచలం పర్యటన.. ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభం
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో భద్రాచలం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్లేందుకు రేవంత్ తన యాత్రలో కీలక అడుగు పెట్టనున్నారు. భద్రాచలం చేరుకున్న తర్వాత, మధ్యాహ్నం స్థానిక నివాసితులతో సమావేశం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మరియు కీలక సమస్యలను ప్రస్తావిస్తూ రేవంత్ తన పర్యటనను ప్రారంభిస్తారు. తదనంతరం, నిరుపేదలకు ఇళ్ల పరిష్కారాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో […]
Date : 11-03-2024 - 12:22 IST