TCongress
-
#Telangana
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి, ప్రజలకు చేసిందేమి లేదు
Harish Rao: దుబ్బాక దౌల్తాబాద్లో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘ ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాలమీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ […]
Date : 13-04-2024 - 6:12 IST -
#Telangana
Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు లేవు.. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారు
Komatireddy: నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. ఏక్నాథ్ షిండే లాంటి వివాదాస్పద వ్యక్తులను సృష్టించడానికి బీజేపీ పార్టీయే కారణమని, కులం, […]
Date : 11-04-2024 - 9:15 IST -
#Telangana
BRS Party : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్ కుమార్
BRS Party : వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గములోని మాల్యాల మండల కేంద్రంలో వరిధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు క్వింటాలుకు ₹500ల భోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని…ఇప్పుడు కొనుగోళ్లు చేస్తే రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో […]
Date : 11-04-2024 - 8:23 IST -
#Telangana
Jagga Reddy: అధికారం కోసం రాహుల్ గాంధీ అడ్డదారులు తొక్కలేదు: జగ్గారెడ్డి
Jagga Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంభం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు జిమ్మిక్కులు చేయలేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘‘రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ […]
Date : 09-04-2024 - 7:20 IST -
#Telangana
Tellam Venkata Rao: పొంగులేటి నాకు రాజకీయ గురువు.. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు
Tellam Venkata Rao: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ జూలూరుపాడు లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రాకపోయినా ఏదో ఒకటి చేసి ఇతర పార్టీలో టిక్కెట్ సంపాదించుకొని గెలిచాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బొమ్మతో […]
Date : 08-04-2024 - 10:41 IST -
#Speed News
RS Praveen: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కాంగ్రెస్ పై ఆర్ఎస్ పంచులు
RS Praveen : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు […]
Date : 07-04-2024 - 11:25 IST -
#Speed News
Bandi Sanjay: బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించాలి: బండి సంజయ్
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, ఇటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో వారి భౌతికదేహానికి నివాళులర్పించి, లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని బండి హామీ ఇచ్చారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతన్నలను పట్టించుకోలేదని, ఇప్పుడు […]
Date : 06-04-2024 - 11:53 IST -
#Telangana
Bhatti Vikramarka: తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుంది: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధిద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తుక్కుగూడ సభలో అన్నారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని భట్టి గుర్తు చేశారు. గత 10 […]
Date : 06-04-2024 - 11:40 IST -
#Telangana
Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ సంగారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ’’అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల […]
Date : 06-04-2024 - 4:09 IST -
#Speed News
Kaushik Reddy: నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి వార్నింగ్
Kaushik Reddy: హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్ష […]
Date : 06-04-2024 - 3:31 IST -
#Speed News
Harish Rao: చందాపూర్ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టం లేదు. ఎంతమంది […]
Date : 04-04-2024 - 12:37 IST -
#Speed News
CM Revanth: మాట నిలబెట్టుకున్న సీఎం.. గల్ఫ్ బాధితులకు రేవంత్ అండ
CM Revanth: గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) కృతజ్ఞతలు తెలిపింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర కార్మిక […]
Date : 04-04-2024 - 12:13 IST -
#Telangana
KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. నేతన్నల సమస్యలపై లేఖాస్త్రం!
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్టు విమర్శలకు దాడికి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, అవినీతి ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ లేఖలను సంధిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పలు సమస్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ కు ఘాటైన లేఖలు (Open Letters) సంధించారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను వదిలారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా […]
Date : 04-04-2024 - 11:48 IST -
#Speed News
Komatireddy: చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: ‘‘రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలందరు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిటని గెలిపించుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందంటే అర్థం అయిపోతుంది, పదేండ్లు పరిపాలన చేసిన కూడ కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన నాయకులు వరకు వారి పార్టీ వీడుతున్రు అంటే వాళ్ళ కుటుంబ పాలనే కారణం. దేశంలో ఏ పార్టీ కూడ ఇంతలా దిగజారి పోలేదు.. కార్యకర్తలతో కలిసి […]
Date : 03-04-2024 - 10:01 IST -
#Speed News
BRS Party: కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Party: ఎన్నికల ముందు రూ. 75 వందల కోట్లు రైతు బంధు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రూ. 72,815 కోట్లు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 1.31 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండగా కేసిఆర్ పాలనలో 2.38 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం పెంచామన్నారు. 2014 […]
Date : 01-04-2024 - 7:22 IST