Tamilnadu
-
#South
10 Died: తమిళనాడులో మిచౌంగ్ బీభత్సం, 10 మంది దుర్మరణం
10 Died: ‘మిచౌంగ్’ తుఫాను నేపథ్యంలో తమిళనాడులోని పలు రహదారులు, సబ్వేలు జలమయం అయ్యయి. చెన్నై పూర్తిగా జలమయం కావడంతో దాదాపు 10 మంది దుర్మరణం పాలయ్యారు. పుఝల్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజంబాక్కం నుంచి వడపెరుంబాక్కం రోడ్డుపై ట్రాఫిక్ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. “దిండిగల్ జిల్లా, నట్లున్ కు చెందిన పద్మనాబన్ (50) వరద నీటి చిక్కుకొని చనిపోయాడు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ […]
Published Date - 11:24 AM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..!
డిసెంబర్ 2న బంగాళాఖాతం నుంచి చురుగ్గా మారిన మిచాంగ్ తుపాను (Michaung Cyclone) డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్కు తాకనుంది.
Published Date - 08:43 AM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Cyclone Michaung: మైచాంగ్ తుఫాను ఎఫెక్ట్.. తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..?!
ఒకవైపు ఉత్తర భారతదేశంలో చలి విజృంభిస్తోంది. పర్వతాలపై మంచు, వర్షం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో మైచాంగ్ తుఫాను (Cyclone Michaung) విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 12:05 PM, Sat - 2 December 23 -
#South
30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్
30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి.
Published Date - 12:38 PM, Fri - 24 November 23 -
#Trending
Leopard In House : 15 గంటలు ఇంట్లోనే చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే ?
Leopard In House : ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత దాదాపు 15 గంటల పాటు అక్కడే ఉండిపోయింది.
Published Date - 03:19 PM, Mon - 13 November 23 -
#Andhra Pradesh
Tirupati : తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టుచేసిన పోలీసులు
తిరుపతి జిల్లా పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ దీని
Published Date - 09:49 AM, Tue - 7 November 23 -
#South
7 Killed : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగాం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సును ఎదురుగా
Published Date - 04:06 PM, Tue - 24 October 23 -
#Devotional
Temple: ఔషధ గుణాలు కలిగిన అపురూప ఆలయం ‘పళని’
పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్దమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది
Published Date - 12:13 PM, Tue - 10 October 23 -
#Speed News
MK Stalin: విద్యారంగంలో రూ.68.77కోట్ల పెట్టుబడి: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
MK Stalin: హాస్టళ్లలో ఉంటున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆహార ఖర్చుల కోసం నెలవారీ రూ.1000 కేటాయింపును రూ.1400లకు, కళాశాల విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500కు పెంచడం ద్వారా విద్యారంగంలో రూ.68.77కోట్ల పెట్టుబడిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు మరియు జిల్లా అటవీ అధికారుల రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి పై ప్రకటన చేశారు. ట్రయల్ ఖైదీలను శారీరకంగా ప్రదర్శించకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తుల ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేయాలని […]
Published Date - 11:22 AM, Thu - 5 October 23 -
#Speed News
4 Killed : తమిళనాడులో బాణాసంచా గోడౌన్లో పేలుడు.. నలుగురు మృతి
తమిళనాడులోని మైలాడుతురైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో పేలుడులో నలుగురు మృతి
Published Date - 08:48 AM, Thu - 5 October 23 -
#Special
Tigers Death : తమిళనాడులో కనుమరుగవుతున్న పులులు.. ఏం జరుగుతుంది..?
Tigers Death తమిళనాడులో నెల రోజుల్లో 9 పెద్ద పులులు ఐదు చిన్న పులులు మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పులులను సంరక్షించడంలో
Published Date - 06:14 PM, Thu - 21 September 23 -
#Special
Tamil Nadu Nutmeg : తమిళనాడు జాజికాయలకు విదేశాల్లో భారీ డిమాండ్..!
భారతీయుల పురాతన కాలం నుంచి వంటకాల్లో జాజికాయలను ఉపయోగించడం తెలిసిందే. వంటలకు మంచి రుచి, వాసన వచ్చేలా చేస్తుంది జాజికాయ (Nutmeg).
Published Date - 07:23 PM, Mon - 18 September 23 -
#Speed News
Tamilnadu: నాటు బాంబు కొరికిన ఏనుగు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
మామూలుగా మూగజీవాలు తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని సార్లు వాటి ప్రాణాలు కూడా పోవచ్చు. తాజాగా అటువంటి
Published Date - 03:45 PM, Thu - 7 September 23 -
#Speed News
Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి వ్యాన్
తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లిన వ్యాన్ తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 05:30 PM, Sun - 3 September 23 -
#South
Coach Catches Fire: రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య.. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షల నష్ట పరిహారం
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ (Madurai Railway Station) సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న రైలు కంపార్ట్మెంట్లో మంటలు (Coach Catches Fire) చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మరణించారు.
Published Date - 02:16 PM, Sat - 26 August 23