Tamilnadu
-
#India
దేశంలో మరోసారి ఎలక్షన్స్.. 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 15-03-2026 - 4:56 IST -
#Andhra Pradesh
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయ్యాక దానిని టాస్మాక్ […]
Date : 16-02-2026 - 2:51 IST -
#Speed News
తమిళనాడు లో గెలుపే లక్ష్యంగా మోడీ అడుగులు
తమిళనాడు రాజకీయ యవనికపై పాగా వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత పకడ్బందీ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో, ఈసారి ఎన్డీయే (NDA) కూటమి ద్వారా
Date : 23-01-2026 - 3:45 IST -
#South
ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!
ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్ లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
Date : 11-01-2026 - 10:54 IST -
#Cinema
జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
Jana Nayagan Vs Parasakthi తమిళనాడులో ఈసారి పొంగల్కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. రాజకీయ వర్గాలు, కార్యకర్తలు, […]
Date : 06-01-2026 - 5:02 IST -
#India
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్ కాదని ఇన్సూరెన్స్ కంపెనీలు గట్టిగా అనుమానించడంతో పోలీసుల దర్యాప్తులో […]
Date : 30-12-2025 - 12:38 IST -
#South
Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అయితే […]
Date : 03-12-2025 - 10:47 IST -
#India
BJP : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?
BJP : బిహార్లో సాధించిన ఘనవిజయంతో బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో తన విజయం కొనసాగించాలని చూస్తోంది.
Date : 15-11-2025 - 9:30 IST -
#India
PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని.. ఎవరీ చక్రవర్తి?!
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.
Date : 27-07-2025 - 8:29 IST -
#South
Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు.. నమోదైన సెక్షన్లు ఇవే!
ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మతం ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మతపరమైన భావనలను అవమానించడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే చర్యలు), మరియు 353(1)(b)(2) (ప్రజా శాంతిని భంగపరిచే ప్రసంగాలు) కింద అన్నానగర్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు.
Date : 01-07-2025 - 10:51 IST -
#India
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
Date : 22-05-2025 - 11:11 IST -
#Covid
Corona Case: అలర్ట్.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 20-05-2025 - 9:59 IST -
#Andhra Pradesh
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Date : 22-04-2025 - 10:10 IST -
#Andhra Pradesh
Telugu States Alert : ఏపీ, తెలంగాణలకు అలర్ట్.. వర్షాలు, పిడుగుపాట్లు, ఈదురుగాలులు
పిడుగుపాటు, బలమైన ఈదురుగాలుల వల్ల దక్షిణాది(Telugu States Alert) రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాలు ప్రభావితం అవుతాయని ఐఎండీ పేర్కొంది.
Date : 09-04-2025 - 12:10 IST -
#South
Kamal Haasan : మోడీ ప్రభుత్వం పై కమల్ హాసన్ కీలక ఆరోపణలు
Kamal Haasan : డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి
Date : 05-03-2025 - 10:16 IST