Tamil Nadu
-
#Telangana
Ganesh Chaturthi : 73 కిలోల లడ్డూ నుంచి లాల్బాగ్చా రాజా వరకూ.. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు..!
Ganesh Chaturthi : బుధవారం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి జన్మదినం సందర్భంగా భక్తులు విస్తృతంగా పాల్గొని శ్రీ వినాయకుడి అనుగ్రహం కోరుకున్నారు.
Date : 27-08-2025 - 10:27 IST -
#India
Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.
Date : 21-08-2025 - 3:19 IST -
#India
Tamil Nadu : మహిళా కానిస్టేబుల్ సాహసోపేత సహాయం.. ఆటోలోనే నిండు గర్భిణికి పురుడు
అర్ధరాత్రి సమయంలో తిరుమురుగన్పూండి రింగ్ రోడ్డులో పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు మొదలయ్యాయి.
Date : 17-08-2025 - 12:14 IST -
#South
MK Stalin : రాష్ట్ర అధికారాలపై కేంద్రం అరాచకానికి పాల్పడుతోంది: సీఎం స్టాలిన్
చెన్నైలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన ప్రసంగంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..రాష్ట్రాలకు సముచితంగా దక్కాల్సిన నిధులను కేంద్రం వినకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన స్థితి ఏర్పడింది.
Date : 15-08-2025 - 2:17 IST -
#South
Kushboo Sundar: బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
Kushboo Sundar: ఖుష్బూ సుందర్ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఈ కొత్త నియామకంతో ఆమెకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మరింత ప్రత్యక్ష బాధ్యత అప్పగించినట్లయింది
Date : 31-07-2025 - 10:14 IST -
#India
Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం
Shocking : మానవుల ఆరోగ్యానికి కీలకమైన పర్యావరణ సమతౌల్యం కోసం ఉపయోగపడే గబ్బిలాలను చంపి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ లేదా చికెన్ పకోడీ రూపంలో హోటళ్లలో విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది.
Date : 28-07-2025 - 3:48 IST -
#India
Parliament Session : రాజ్యసభలో కమల్హాసన్ ప్రమాణస్వీకారం
ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పార్లమెంట్లో అడుగుపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎంపీగా ప్రమాణం చేయడం ఎంతో గర్వకారణం. ప్రజల సేవకు ఇది మరో మెట్టు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
Date : 25-07-2025 - 12:02 IST -
#Viral
Wife Kills Husband : కోర్ట్ , పోలీసులకు భయపడని ఆడవారు..స్కెచ్ వేసి మరి భర్తలను చంపుతున్నారు
Wife Kills Husband : తమిళనాడులోని వేలూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36), బెంగళూరుకు చెందిన నందిని (26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది
Date : 24-07-2025 - 1:14 IST -
#India
Helmet : హెల్మెట్ ధరించి వచ్చి బంగారం గెలుచుకున్న మహిళలు
Helmet : ఇది తమిళనాడు తంజావూరులో జరిగిన ఒక విశేష ఘటన. హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలకు బంగారు నాణేలు, చీరలు కానుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విశేష కార్యక్రమం ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా జరిగింది.
Date : 20-07-2025 - 1:33 IST -
#India
U Type education System : తరగతి గదుల్లో “యూ” టైప్ సిస్టమ్.. బ్యాక్ బెంచ్ విద్యార్థులు ఇక కనిపించరు!
U Type education System : తమిళనాడులో ప్రవేశపెట్టిన యూ-టైప్ (U-Type) విద్యానిర్వహణ విధానం విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించబడింది.
Date : 13-07-2025 - 4:30 IST -
#India
Tamil Nadu : శివకాశిలో పేలుడు.. ఐదుగురి మృతి
తీవ్రంగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శివకాశి దేశవ్యాప్తంగా బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ డజన్ల సంఖ్యలో చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.
Date : 01-07-2025 - 11:15 IST -
#South
Tamil Nadu Assembly : బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు
Tamil Nadu Assembly : అప్పు పేరుతో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు అవసరమన్న భావనతో ఈ చట్టం రూపొందించారు
Date : 14-06-2025 - 8:23 IST -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ను పంపిస్తాం: ఎంఎన్ఎం ప్రకటన
ఈ విషయాన్ని అధికార డీఎంకే పార్టీతో పాటు ఎంఎన్ఎం అధికారికంగా ధృవీకరించాయి. ఇందులో భాగంగా ఎంఎన్ఎంకు తమిళనాడు కోటాలో లభించే ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. 2025లో ఎగువ సభకు కమల్ హాసన్ను పంపాలని డీఎంకే నాయకత్వంలోని కూటమి ఇప్పటికే అంగీకరించింది.
Date : 28-05-2025 - 11:31 IST -
#India
ED Raids : అన్ని హద్దులు దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అన్ని హద్దులు దాటి, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని కోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల్లో భాగంగా, సుప్రీం కోర్టు టాస్మాక్పై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై తాత్కాలికంగా స్టే విధించింది.
Date : 22-05-2025 - 2:16 IST -
#Andhra Pradesh
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
Date : 21-05-2025 - 2:09 IST