Stones Pelted
-
#India
Ayodhya Train : అయోధ్య స్పెషల్ రైలుపైకి రాళ్లు రువ్విన దుండగులు..ఏమైందంటే ?
Ayodhya Train : గుజరాత్లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది.
Date : 13-02-2024 - 5:45 IST -
#Speed News
Vande Bharat Express: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి
వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది.
Date : 19-06-2023 - 7:08 IST -
#India
Vande Bharat Train: వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్పై మరోసారి రాళ్ల దాడి.. ఎక్కడంటే..?
కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్ల (Vande Bharat Train)పై దేశవ్యాప్తంగా రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి.
Date : 26-02-2023 - 6:18 IST -
#India
AIMIM chief Asaduddin Owaisi: ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి .. దుండగుల కోసం గాలింపు
ఢిల్లీలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నివాసంపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఆదివారం (ఫిబ్రవరి 19) అర్థరాత్రి దుండగులు రాళ్లు రువ్వారు.
Date : 20-02-2023 - 11:13 IST -
#Andhra Pradesh
Vande Bharat Train: తెలంగాణలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రంగంలోకి రైల్వే అధికారులు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Date : 11-02-2023 - 6:42 IST