Sri Lanka
-
#Sports
Virat Kohli: గంభీర్ రిక్వెస్ట్ కు ఓకే లంకతో వన్డే సిరీస్ కు కోహ్లీ
లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
Date : 18-07-2024 - 6:26 IST -
#Sports
Sri Lankan Cricketer Died: క్రికెట్ ప్రపంచంలో విషాదం: శ్రీలంక క్రికెటర్ని కాల్చి చంపిన దుండగుడు
41 ఏళ్ల ధమ్మికపై కాల్పులు జరిపినప్పుడు, అతని భార్య మరియు పిల్లలు ఇంట్లో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ ధమ్మిక నిరోషణకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు కానీ అతను శ్రీలంక అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Date : 17-07-2024 - 6:41 IST -
#Sports
Hasaranga: శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హసరంగ..!
ఈ సిరీస్ కంటే ముందే శ్రీలంక టీ20 క్రికెట్ కెప్టెన్ వనిందు హసరంగ (Hasaranga) కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.
Date : 11-07-2024 - 11:57 IST -
#India
ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్
ఈ ఏడాది మే 19న గుజరాత్లోని అహ్మదాబాద్లో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Date : 01-06-2024 - 1:03 IST -
#Business
Lanka Pay : ఇక నుంచి ‘లంక పే’.. టూరిస్టులకు గుడ్ న్యూస్
యూపీఐ లావాదేవీల్లో మనదేశంలో టాప్ ప్లేసులో ఉన్న ‘ఫోన్ పే’ కంపెనీ విస్తరణ దిశగా మరో ముందడుగు వేసింది.
Date : 16-05-2024 - 2:33 IST -
#Sports
Sri Lanka squad: టీ20 ప్రపంచ కప్కు కొత్త కెప్టెన్తో బరిలోకి దిగుతున్న శ్రీలంక..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
Date : 10-05-2024 - 10:23 IST -
#Special
Sri Lanka : భారత్కు వీసా ఫ్రీ ఎంట్రీని పునరుద్దరించిన శ్రీలంక
Sri Lanka: ద్వీప దేశం శ్రీలంక భారత్(India)లో పాటు మరికొన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ(Visa free entry)ని పునరుద్దరిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే భారత్ చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. We’re now on WhatsApp. Click to Join. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే […]
Date : 07-05-2024 - 2:33 IST -
#India
World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా
World Bank: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగం(Industrial sector)లో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్టు(Report)ను బుధవారం వెలువరించింది. మార్చి […]
Date : 03-04-2024 - 5:17 IST -
#South
PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు
PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు.
Date : 31-03-2024 - 1:12 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు మరో షాక్.. కీలక ఆటగాడికి గాయం..?
లంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.
Date : 17-03-2024 - 12:36 IST -
#India
Reliance Cool Drinks : రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్.. లంక కూల్డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్
Reliance Cool Drinks : రిలయన్స్ వ్యాపారం వేగంగా విదేశాలకూ వ్యాపిస్తోంది.
Date : 28-02-2024 - 8:20 IST -
#Speed News
UPI Services: నేటి నుండి శ్రీలంక, మారిషస్లలో యూపీఐ సేవలు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శ్రీలంక, మారిషస్లకు యూపీఐ సేవల (UPI Services)ను ప్రారంభించనున్నారు. దీనితో పాటు UPI, రూపే కనెక్టివిటీ ఈ రెండు దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
Date : 12-02-2024 - 6:35 IST -
#Sports
Angelo Mathews: ఏంజెలో మాథ్యూస్… ఏంటీ దురదృష్టం
గతేడాది చివర్లో జరిగిన ప్రపంచకప్ లో శ్రీలంక స్టార్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైంఅవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారీ ఇన్నింగ్స్ ఆడి అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు. ఈ రకమైన అవుట్ ప్రపంచంలో చెత్త అవుట్ గా పరిగణిస్తున్నారు విశ్లేషకులు.
Date : 06-02-2024 - 6:03 IST -
#Sports
Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టులోకి భారత లెజెండ్ ఎంట్రీ.. జాంటీ రోడ్స్ కూడా..!
జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు (Sri Lanka) రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 19-01-2024 - 4:07 IST -
#Sports
IPL 2024: శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్ లు.. కారణమిదేనా..?
కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్ (IPL 2024)ను ఎప్పటికప్పుడు సక్సెస్ ఫుల్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ కోసం వేలంపాట జరిగిన విషయం తెలిసిందే. IPL 2024 మార్చి చివరి నుండి ప్రారంభం కావచ్చు.
Date : 12-01-2024 - 11:30 IST