Sports News
-
#Sports
IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ టికెట్ను ఖరారు చేసుకుంది.
Published Date - 11:25 AM, Fri - 26 September 25 -
#Sports
IND vs PAK Final: భారత్- పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే?
ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ 8 టైటిల్స్ గెలుచుకోగా, పాకిస్తాన్ 2 టైటిల్స్ను మాత్రమే గెలుచుకుంది.
Published Date - 10:58 AM, Fri - 26 September 25 -
#Sports
IND vs WI: జగదీసన్కు టెస్ట్ జట్టులో చోటు.. కిషన్కు మొండిచేయి!
తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఎన్. జగదీసన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 54 మ్యాచ్లలో 82 ఇన్నింగ్స్లు ఆడి, 50.49 సగటుతో 3686 పరుగులు చేశాడు.
Published Date - 08:25 PM, Thu - 25 September 25 -
#Sports
Asia Cup Final 2025: ఆసియా కప్ ఫైనల్లో భారత్తో తలపడే జట్టు ఇదేనా?
టీం ఇండియా ఇప్పటివరకు ఆసియా కప్లో 11 సార్లు ఫైనల్ ఆడి, ఎనిమిది సార్లు టైటిల్ గెలుచుకుంది. భారత్ 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023లో ట్రోఫీని గెలుచుకుంది.
Published Date - 04:27 PM, Thu - 25 September 25 -
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?
దీనిని దృష్టిలో ఉంచుకుని అయ్యర్ ఇప్పుడు తన ఫిట్నెస్పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు, అందుకే ఇరానీ కప్ కోసం అతని ఎంపిక గురించి ఆలోచించలేదు.
Published Date - 03:22 PM, Thu - 25 September 25 -
#Sports
Sania Mirza: మాతృత్వంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు!
మాతృత్వం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని సానియా చెప్పారు. ఒక టెన్నిస్ మ్యాచ్ లేదా మెడల్ కోల్పోవడం ఒక తల్లికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని ఆమె అన్నారు.
Published Date - 06:57 PM, Wed - 24 September 25 -
#Sports
Rishabh Pant: వెస్టిండీస్ సిరీస్కు పంత్ దూరం.. జురెల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు?
పంత్ గైర్హాజరీలో వెస్టిండీస్తో జరిగే టెస్టులకు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అతను ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు టెస్టుల్లోనూ వికెట్ కీపర్గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు.
Published Date - 03:55 PM, Tue - 23 September 25 -
#Sports
Ashwin: అశ్విన్ బిగ్ బాష్ లీగ్, ILT20 ఆడనున్నారా?
అశ్విన్ను ILT20 వేలంలో ఎంపిక చేసినా.. BBLలో ఏ జట్టు అయినా అతనిని తీసుకున్నా, రెండు లీగ్లలో ఒకేసారి ఆడటం అతనికి కష్టమవుతుంది. ILT20 డిసెంబర్ 2న ప్రారంభమై జనవరి 4, 2026 వరకు జరుగుతుంది.
Published Date - 01:05 PM, Tue - 23 September 25 -
#Sports
IND vs PAK: భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో నమోదైన 10 రికార్డులీవే!
అభిషేక్ శర్మ పాకిస్తాన్పై 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అతను పాకిస్తాన్పై అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ రికార్డును అతను బద్దలు కొట్టాడు. యువరాజ్ 29 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
Published Date - 01:39 PM, Mon - 22 September 25 -
#Sports
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్?!
2022 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో మొహమ్మద్ రిజ్వాన్ 71 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుపై భారీగా ప్రభావం చూపింది. అతని ఆ ఇన్నింగ్స్ కారణంగానే పాకిస్తాన్.. భారత్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి ఓవర్లో ఛేదించగలిగింది.
Published Date - 06:51 PM, Sun - 21 September 25 -
#Sports
IND vs PAK: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంటుంది?
సూపర్-4 రేసులో ఈ మ్యాచ్ కీలక మలుపుగా నిరూపితం కావచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎల్లప్పుడూ హై వోల్టేజ్తో ఉంటుంది. గత మ్యాచ్లో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.
Published Date - 01:14 PM, Sun - 21 September 25 -
#Sports
IND vs PAK: పాక్ ఆటగాళ్లకు టీమిండియా ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వనున్నారా?
పాకిస్థాన్తో ఈనెల 14న జరిగిన మ్యాచ్లో టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ తర్వాత కూడా భారత జట్టు మొత్తం పాకిస్థాన్ జట్టుతో చేతులు కలపలేదు.
Published Date - 05:06 PM, Sat - 20 September 25 -
#Sports
Axar Patel: రేపు పాక్తో కీలక మ్యాచ్.. టీమిండియా కీలక ఆటగాడు దూరం?!
అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది.
Published Date - 04:39 PM, Sat - 20 September 25 -
#Sports
Hardik Pandya: వీడియో.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా పట్టాడో చూశారా..?
ఈ విజయంతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 4లో భారత్ మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్తో, సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.
Published Date - 11:21 AM, Sat - 20 September 25 -
#Speed News
Womens World Cup Anthem: మహిళల వరల్డ్ కప్ 2025.. శ్రేయా ఘోషల్ పాడిన పాటను విడుదల చేసిన ఐసీసీ!
ఈ టోర్నమెంట్లో భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. ఐసీసీ ఈసారి విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని పెంచింది. ఛాంపియన్ జట్టుకు 13.88 మిలియన్ల అమెరికన్ డాలర్లు లభిస్తాయి.
Published Date - 01:55 PM, Fri - 19 September 25