Sports News
-
#Sports
టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!
టీ-20 క్రికెట్ చరిత్రలో 12 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాటర్గా ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచారు. ఇప్పటివరకు మరే ఇతర దక్షిణాఫ్రికా ఆటగాడు కూడా ఈ మైలురాయిని అందుకోలేకపోయారు.
Date : 07-01-2026 - 9:25 IST -
#Sports
కివీస్తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు.
Date : 07-01-2026 - 7:39 IST -
#Sports
బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్.. భారత్లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
Date : 07-01-2026 - 6:58 IST -
#Sports
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచరీ!
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 07-01-2026 - 3:58 IST -
#Sports
సచిన్ ఇంట పెళ్లి సందడి.. త్వరలో మామగా మారనున్న మాస్టర్ బ్లాస్టర్!
అయితే ఇటీవల అర్జున్ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. తన చివరి ఐదు మ్యాచ్ల్లో ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటింగ్లో కూడా కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
Date : 07-01-2026 - 1:42 IST -
#Sports
నా దేశానికే మొదటి ప్రాధాన్యత : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలిగిన తర్వాత భారత వ్యాఖ్యాత రిధిమా పాఠక్ షాకింగ్ కామెంట్స్
Ridhima Pathak బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే బంగ్లా మీడియా మాత్రం ఆమెను తొలగించారనే వార్తలు వెలువరిస్తోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజూర్ రహ్మాన్ను విడుదల చేయడం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం వంటి పరిణామాల మధ్య ఈ వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదం క్రీడా రంగంపై ప్రభావం […]
Date : 07-01-2026 - 12:25 IST -
#Sports
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST -
#India
ఓటర్ల జాబితా తనిఖీ.. టీమిండియా బౌలర్ షమీకి నోటీసులు!
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాను సరిదిద్దేందుకు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ పౌరులతో పాటు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు.
Date : 06-01-2026 - 3:28 IST -
#Sports
నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్లో 14 మంది క్రికెటర్లు!
భారత మహిళా క్రికెట్ తారలు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్లు 2026 మొదటి త్రైమాసికానికి గానూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడ్డారు. మొత్తం 347 మంది సభ్యుల జాబితాలో 118 మంది అథ్లెటిక్స్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
Date : 06-01-2026 - 2:54 IST -
#Sports
వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త రికార్డు
Vaibhav Suryavanshi యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 2016లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నమోదు రికార్డును బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. చరిత్ర సృష్టించిన […]
Date : 06-01-2026 - 2:23 IST -
#Sports
రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!
శిఖర్ ధావన్కు గతంలో ఆయేషా ముఖర్జీతో వివాహం జరిగింది. వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జోరావర్ (11 ఏళ్లు) అనే కుమారుడు ఉన్నాడు.
Date : 05-01-2026 - 9:44 IST -
#Sports
టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్గా ఎంపిక!
శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్లో ఆడలేరు.
Date : 05-01-2026 - 5:13 IST -
#Sports
ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్కు పంపేందుకు కూడా నిరాకరించింది.
Date : 05-01-2026 - 2:41 IST -
#Sports
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ కి బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పు.!
ICC Chairman Jay Shah భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ వివాదం టీ 20 వరల్డ్ కప్కు పాకింది. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ నుంచి ముస్తఫిజుర్ రహ్మాన్ విడుదలతో మొదలైన రచ్చ, భద్రతా కారణాలు చూపుతూ భారత్లో మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి లేఖ రాయడంతో తీవ్రమైంది. దీంతో ఐసీసీ కొత్త షెడ్యూల్ రూపొందించే పనిలో పడిందని సమాచారం. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఐపీఎల్ […]
Date : 05-01-2026 - 12:33 IST -
#Sports
బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్ను జట్టు నుండి విడుదల చేసింది.
Date : 04-01-2026 - 8:48 IST