Special Trains
-
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Published Date - 01:54 PM, Sun - 7 September 25 -
#Telangana
MMTS Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉదయం 4 గంటల వరకు రైళ్లు!
గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అదనపు సిబ్బందిని కూడా నియమించాము. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
Published Date - 09:54 PM, Sat - 6 September 25 -
#Telangana
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Published Date - 08:20 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Published Date - 12:59 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
Good News : రైలు ప్రయాణికులకు శుభవార్త
Good News : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికోసం ప్రత్యే్క రైళ్లు (Special Trains) సిద్ధం చేసింది
Published Date - 10:30 AM, Sat - 18 January 25 -
#India
Narendra Modi : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ఈ టెర్మినల్, అత్యాధునిక సదుపాయాలతో మునుపటి రైల్వే స్టేషన్లను మించిపోయే విధంగా రూపొంది ఉంది. రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో నిర్మించబడింది , దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది.
Published Date - 10:47 AM, Mon - 6 January 25 -
#Telangana
Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Published Date - 03:29 PM, Sun - 5 January 25 -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 12:28 PM, Mon - 30 December 24 -
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
Published Date - 04:55 PM, Tue - 24 December 24 -
#Speed News
Special Trains : స్పెషల్ ట్రైన్లు.. ఎక్స్ట్రా ఛార్జ్.. ఎక్స్ట్రా లేట్
రాకపోకల సమయాల్లో తీవ్ర జాప్యంతో పాటు మార్గం మధ్యలో క్రాసింగ్స్ కారణంగా స్పెషల్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడంలో బాగా లేట్(Special Trains) అవుతున్నాయి.
Published Date - 10:31 AM, Sun - 24 November 24 -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Published Date - 02:49 PM, Tue - 29 October 24 -
#Business
Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
ప్రయాణికులకు సేవలందించేందుకు భారతీయ రైల్వే (Summer Special Trains) 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది.
Published Date - 07:35 AM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే
AP Trains Halting : రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.
Published Date - 08:59 AM, Sat - 6 April 24 -
#Speed News
Medaram Jatara : మేడారం జాతరకు స్పెషల్ రైళ్లు
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర (Medaram Jatara)కు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఈ నెల 21 నుంచి ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-వరంగల్ మధ్య 5 రోజుల పాటు, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ మధ్య 4 రోజులపాటు రైళ్లు నడవనున్నాయి. అలాగే కాగజ్ నగర్ నుంచి వరంగల్కు మరో రైలు నడవనుంది. వరంగల్ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా మేడారం చేరుకోవచ్చు. We’re now on […]
Published Date - 10:02 AM, Sat - 17 February 24 -
#Speed News
Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ
Varanasi - Warangal - Vijayawada : ‘కాశీ - తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్ వేడుకలను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.
Published Date - 12:34 PM, Mon - 18 December 23