Special Trains
-
#South
Special Trains: ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్న్యూస్!
గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్, ఎల్టిటికి డిసెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. బీహార్లో పాట్నా-ఆనంద్ విహార్, దర్భంగా-ఆనంద్ విహార్ మధ్య సేవలు నిర్వహించబడతాయి.
Date : 07-12-2025 - 6:30 IST -
#Andhra Pradesh
Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేక హాల్టింగ్ ఆగే ఏర్పాటు కల్పించింది. ఈ సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ప్రయాణికులు ప్రధాన స్టేషన్ల వరకు వెళ్లాల్సిన భారం తగ్గుతుంది. ఈ తాత్కాలిక ఏర్పాటు సంక్రాంతి ప్రయాణాన్ని సులభతరం […]
Date : 15-11-2025 - 3:51 IST -
#Business
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పండుగ వేళ భారతీయ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ తదనుగుణంగా అవసరమైన అదనపు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
Date : 22-10-2025 - 5:15 IST -
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#Telangana
MMTS Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉదయం 4 గంటల వరకు రైళ్లు!
గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అదనపు సిబ్బందిని కూడా నియమించాము. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
Date : 06-09-2025 - 9:54 IST -
#Telangana
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Date : 29-04-2025 - 8:20 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Date : 06-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
Good News : రైలు ప్రయాణికులకు శుభవార్త
Good News : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికోసం ప్రత్యే్క రైళ్లు (Special Trains) సిద్ధం చేసింది
Date : 18-01-2025 - 10:30 IST -
#India
Narendra Modi : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ఈ టెర్మినల్, అత్యాధునిక సదుపాయాలతో మునుపటి రైల్వే స్టేషన్లను మించిపోయే విధంగా రూపొంది ఉంది. రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో నిర్మించబడింది , దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది.
Date : 06-01-2025 - 10:47 IST -
#Telangana
Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Date : 05-01-2025 - 3:29 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
Date : 24-12-2024 - 4:55 IST -
#Speed News
Special Trains : స్పెషల్ ట్రైన్లు.. ఎక్స్ట్రా ఛార్జ్.. ఎక్స్ట్రా లేట్
రాకపోకల సమయాల్లో తీవ్ర జాప్యంతో పాటు మార్గం మధ్యలో క్రాసింగ్స్ కారణంగా స్పెషల్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడంలో బాగా లేట్(Special Trains) అవుతున్నాయి.
Date : 24-11-2024 - 10:31 IST -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Date : 29-10-2024 - 2:49 IST -
#Business
Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
ప్రయాణికులకు సేవలందించేందుకు భారతీయ రైల్వే (Summer Special Trains) 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది.
Date : 11-04-2024 - 7:35 IST