Special Category Status
-
#Andhra Pradesh
Polavaram: పోలవరాన్ని కేంద్రానికి అప్పగించండి – బీజేపీ ఎంపీ జీవీఎల్
పోలవరం ప్రాజెక్ట్కు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉండాలనుకున్నఏపీ ప్రభుత్వం పనిని పూర్తి చేయడంలో విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
Published Date - 11:53 AM, Sun - 19 December 21 -
#Andhra Pradesh
Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!
విజయవాడ: నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమైంది. కేంద్రం, పొరుగు రాష్ట్రాల నుండి పెండింగ్ బకాయిలు, నదుల అనుసంధానం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చతోపాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని కృష్ణాపై జూరాల ప్రాజెక్టును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలనే అంశాన్ని కూడా లేవనెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం, పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర […]
Published Date - 12:08 AM, Fri - 5 November 21