South Central Railways
-
#Andhra Pradesh
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Published Date - 11:30 AM, Tue - 31 December 24 -
#South
South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ జోన్కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 05:35 PM, Sat - 7 December 24 -
#Andhra Pradesh
94 Special Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్న్యూస్ తెలిపింది. సంక్రాంతి (Sankranti) సందర్భంగా పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్ల (94 Special Trains)ను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 3-20 మధ్యలో ఈ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.
Published Date - 09:30 AM, Wed - 28 December 22 -
#Andhra Pradesh
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్న్యూస్ చెప్పారు.
Published Date - 06:09 PM, Sat - 12 November 22 -
#Speed News
Andhra Pradesh : విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం – రైల్వే శాఖ
విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయినట్టు, కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోందని...
Published Date - 09:04 AM, Sat - 8 October 22 -
#Speed News
Special Trains : వీకెండ్స్ లో 968 వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ సమయంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతోంది. ఆ క్రమంలో 968 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 01:51 PM, Thu - 28 April 22 -
#Andhra Pradesh
Pawan Kalyan On Jagan : ‘జగన్’ సర్కార్ పై ‘పవన్’ ఫైర్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని అన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Published Date - 02:08 PM, Thu - 10 February 22 -
#South
Sankranthi: రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరల పెంపు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ప్లాట్ఫాం టికెట్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. ఈ ధరలు […]
Published Date - 02:06 PM, Mon - 10 January 22