Singareni
-
#Telangana
CM KCR : మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. సింగరేణి కార్మికులపై వరాల జల్లు
సింగరేణి కార్మికులకు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. సింగరేణి(Singareni) కార్మికులకు వచ్చే దసరా(Dasara)కు రూ. 700 కోట్ల బోనస్ ఇస్తామని ప్రకటించారు.
Published Date - 10:00 PM, Fri - 9 June 23 -
#Telangana
MLC Kavitha: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు: ఎమ్మెల్సీ కవిత
సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు
Published Date - 03:18 PM, Mon - 5 June 23 -
#Telangana
Telangana Politics: తెలంగాణ సంపదపై కన్నేసిన షర్మిల: మంత్రి గంగుల
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను దోచుకునేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:57 PM, Tue - 30 May 23 -
#Telangana
Singareni Record: బొగ్గు రవాణాలో ‘సింగరేణి’ ఆల్ టైమ్ రికార్ట్!
జనవరిలో కంపెనీ 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది.
Published Date - 11:49 AM, Thu - 2 February 23 -
#Telangana
Prahlad Joshi : కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉంది..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉందన్న కేంద్రమంత్రి రాష్ట్ర వాటా కంటే తక్కువ కేంద్రం వాటా ఉన్నట్లు చెప్పారు. సింగరేణి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వంమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సింగరేణిని […]
Published Date - 05:37 PM, Thu - 17 November 22 -
#Telangana
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్!
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు.
Published Date - 02:41 PM, Wed - 28 September 22 -
#Telangana
KTR: నిన్న నల్లచట్టాలు.. నేడు నల్లబంగారం!
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Published Date - 02:25 PM, Mon - 7 February 22 -
#Speed News
Kothagudem: బొగ్గు టిప్పర్ ఢీ, నలుగురు మహిళలు మృతి!
కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద శుక్రవారం మినీ గూడ్స్ వాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో
Published Date - 02:56 PM, Fri - 28 January 22 -
#South
Centre vs Telangana: బీజేపీ బట్టెబాజ్ గాళ్ళు తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారు
బీజేపీని వరిధాన్యం అంశంలో మొన్నటిదాకా విమర్శించిన టీఆర్ఎస్ నాయకులు తాజాగా బొగ్గుగనుల అంశంపై బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ బట్టెబాజ్ గాళ్లు ప్రతి అంశంలో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని గూలాబీనేతలు ఆరోపించారు. మొన్నటిదాకా జీఎస్టీ చెల్లింపుల విషయంలో, నిన్న ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే విషయంలో తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపించిన కేంద్రం తాజాగా సింగరేణిపై కక్ష కట్టిందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో […]
Published Date - 11:48 AM, Sun - 12 December 21 -
#Telangana
Singareni: బొగ్గు బాక్సుల వేలాన్ని నిలిపివేయండి!
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కేంద్ర బొగ్గు శాఖ ప్రతిపాదించిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Published Date - 01:42 PM, Fri - 10 December 21 -
#Telangana
Singareni: సమ్మెలో కార్మికులు.. బొగ్గు ఉత్పత్తికి పెద్ద దెబ్బ!
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మె పిలుపు మేరకు గురువారం ఉదయం విధులు బహిష్కరించారు.
Published Date - 03:33 PM, Thu - 9 December 21 -
#Telangana
Mines : సింగరేణిలో ప్రమాదం.. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు దుర్మరణం!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు గనిలో భూగర్భ యూనిట్ పైకప్పు బుధవారం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా 3, 3ఎ ఇంక్లైన్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగాయి. మృతిని ధృవీకరిస్తూ SCCL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, N శ్రీధర్, ప్రమాదంపై విచారణకు కోరారు. మృతి చెందిన కార్మికులను […]
Published Date - 04:33 PM, Thu - 11 November 21 -
#Telangana
తెలంగాణకు ‘పవర్’ క్రైసిస్.. కారణం ఇదేనా!
24 గంటలు విద్యుత్ వెలుగుల విరజిమ్మే తెలంగాణ.. పవర్ క్రైసిస్ ఎదుర్కొనుందా? రాష్ట్రంలోని పల్లెల్లు, పట్టణాలు అంధకారంలోకి నెట్టవేయబడుతాయా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ విద్యుత్ అధికారులు.
Published Date - 04:03 PM, Thu - 7 October 21