Sabarimala
-
#Cinema
Pray Only To Allah: మమ్ముట్టి కోసం మోహన్ లాల్ పూజలకు వక్రభాష్యం.. సంచలన డిమాండ్
ముస్లింగా ఉన్నవాళ్లు అల్లాను(Pray Only To Allah) మాత్రమే ప్రార్థించాలి’’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
Published Date - 11:09 AM, Thu - 27 March 25 -
#Devotional
Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
Sabarimala : భక్తుల సౌలభ్యం కోసం సన్నిధానం వద్ద 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం కలిగేలా మార్పులు చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది
Published Date - 06:54 AM, Tue - 11 March 25 -
#India
Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి
Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం అధికారులు కొత్త డిజైన్ను రూపొందించారు. ఇందులో భాగంగా, 18 మెట్ల ఎక్కాక నేరుగా స్వామి దర్శనానికి అనుమతిచ్చేలా సౌకర్యాలను మరింత మెరుగుపర్చారు. ఫ్లైఓవర్ను తొలగించడం ద్వారా భక్తులు త్వరగా , సులభంగా దర్శనం పొందే అవకాశం కలుగుతుంది. ఈ మార్పులు, మార్చి 14 నుండి ప్రారంభమయ్యే మీనమాస పూజల సమయంలో అమల్లోకి రానున్నాయి.
Published Date - 11:07 AM, Sun - 16 February 25 -
#Speed News
Ropeways: మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటక ప్రదేశాల్లో రోప్వేలకు సన్నాహాలు!
బల్తాల్ నుండి అమర్నాథ్ ఆలయానికి 11.6 కి.మీ పొడవున్న రోప్వేను ప్రతిపాదించడం జాబితాలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం బాల్తాల్ లేదా పహల్గామ్ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా గుహను చేరుకోవడానికి ఏకైక మార్గం.
Published Date - 01:32 PM, Tue - 28 January 25 -
#Devotional
Greenfield Airport : శబరిమల వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం
ఒకవేళ ఎయిర్పోర్టు నిర్మిస్తే సుమారు 353 కుటుంబాలను తరలించాల్సి వస్తుందని రిపోర్టులో పేర్కొన్నారు.
Published Date - 04:38 PM, Thu - 2 January 25 -
#Devotional
Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Published Date - 05:39 PM, Fri - 27 December 24 -
#Devotional
Travancore Temple Board : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా
Travancore Temple Board : ఈ బీమా పథకం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం బోర్డు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది
Published Date - 10:56 AM, Sun - 3 November 24 -
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Published Date - 12:09 AM, Sun - 27 October 24 -
#Devotional
CM Pinarayi Vijayan : ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమలకు రావచ్చు : కేరళ సీఎం వెల్లడి
CM Pinarayi Vijayan : యాత్రికులకు స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Published Date - 04:57 PM, Tue - 15 October 24 -
#Devotional
Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు
గతేడాది ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్స్(Ayyappa Devotees) ఉండవని వెల్లడించింది.
Published Date - 10:04 AM, Mon - 14 October 24 -
#South
Sabarimala Prasadam: శబరిమల ప్రసాదంలో కల్తీ.. అసలేం జరిగిందంటే..?
శబరిమల ప్రసాదమైన ‘అరవణ’లో కల్తీ జరిగిందని.. మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ‘అరవణ’ను ఎరువుగా మార్చనున్నారు.
Published Date - 09:34 AM, Mon - 7 October 24 -
#South
Sabarimala: శబరిమలలో భక్తుల సందడి, రికార్డు స్థాయిలో దర్శనం
Sabarimala: కొత్త సంవత్సరం తొలి రోజు కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భద్రతను పెంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దాదాపు […]
Published Date - 05:59 PM, Mon - 1 January 24 -
#South
Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శబరిమల ఆలయానికి ఆదాయం వెల్లువ
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.
Published Date - 03:19 PM, Tue - 26 December 23 -
#Speed News
Sabarimala: అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
ఈ ఏడాది శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి భారీగా పెరిగింది. దీంతో దర్శనం కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. […]
Published Date - 01:50 PM, Tue - 19 December 23 -
#Speed News
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 06:50 AM, Mon - 18 December 23