Road Accident
-
#Speed News
Maha Kumbh Devotees: ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
Published Date - 10:06 AM, Sat - 15 February 25 -
#Speed News
Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి
ప్రోగ్రెసో గ్రామం నుంచి గ్వాటెమాలా సిటీ వైపుగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం(Bus Accident) జరిగిందని గుర్తించారు.
Published Date - 10:32 AM, Tue - 11 February 25 -
#Telangana
VC Sajjanar : ఇది నిజమైన మానవత్వానికి నిదర్శనం..
VC Sajjanar : ఎల్బీ నగర్కు చెందిన డాక్టర్ నంగి భూమిక ఇటీవల నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. వైద్యుల ప్రయత్నాలు కొనసాగినా, ఆమెను బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఈ విషాద సమయంలో, ఆమె కుటుంబం మహోన్నత నిర్ణయం తీసుకుని అవయవదానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితం అందించింది. వారి మానవతా హృదయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
Published Date - 10:16 AM, Mon - 10 February 25 -
#Speed News
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Published Date - 11:06 AM, Sun - 9 February 25 -
#India
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Published Date - 11:43 AM, Sun - 2 February 25 -
#India
Karnataka : లోయలో పడిన ట్రక్కు.. 10 మంది రైతులు మృతి
సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పిందని ఎస్పీ తెలిపారు.
Published Date - 11:26 AM, Wed - 22 January 25 -
#Sports
Manu Bhaker: మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. అమ్మమ్మ, మేనమామ మృతి
మను మామ వయస్సు 50 సంవత్సరాలు. ఆమె అమ్మమ్మ వయస్సు 70 సంవత్సరాలు అని నివేదికలు పేర్కొన్నాయి. మను అమ్మమ్మ సావిత్రి కూడా జాతీయ క్రీడాకారిణి.
Published Date - 02:40 PM, Sun - 19 January 25 -
#India
Pune : బస్సును ఢీకొన్న మినీ వ్యాన్..9 మంది మృతి
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Published Date - 04:20 PM, Fri - 17 January 25 -
#India
Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..
ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 12:38 PM, Sat - 4 January 25 -
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Published Date - 01:12 PM, Fri - 3 January 25 -
#Speed News
Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి
ఇథియోపియా(Ethiopia)లోని సిదామా రాష్ట్రం బోనా జిల్లాలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు చోటుచేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయారు.
Published Date - 02:01 PM, Mon - 30 December 24 -
#Telangana
Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకుల మృతి
యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి(Car Accident) తరలించారు.
Published Date - 09:19 AM, Sat - 7 December 24 -
#India
Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Published Date - 06:11 PM, Mon - 2 December 24 -
#India
Massive Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 5నెలల చిన్నారి సహా ఐదుగురు మృతి..!
Massive Accident : యమునా ఎక్స్ప్రెస్వే నంబర్ 56లో, డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు వెనుక నుండి బీరు బాటిళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. లారీని ఢీకొనడంతో బస్సు ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రయాణికులతో నిండిన డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మృతదేహాలు ఇరుక్కుపోయి కనిపించాయి.
Published Date - 11:18 AM, Thu - 21 November 24 -
#India
Massive Accident : ఛత్తీస్గఢ్ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Massive Accident : ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టకరంగా ఎనిమిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో, స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఉన్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు, స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించారు, ఇందులో ఒక మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది.
Published Date - 10:52 AM, Sun - 3 November 24