HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Road-accident News

Road Accident

  • Fatal road accident.. 10 people died

    #India

    Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

    ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

    Date : 02-12-2024 - 6:11 IST
  • Bus Accident

    #India

    Massive Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 5నెలల చిన్నారి సహా ఐదుగురు మృతి..!

    Massive Accident : యమునా ఎక్స్‌ప్రెస్‌వే నంబర్ 56లో, డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు వెనుక నుండి బీరు బాటిళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. లారీని ఢీకొనడంతో బస్సు ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రయాణికులతో నిండిన డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మృతదేహాలు ఇరుక్కుపోయి కనిపించాయి.

    Date : 21-11-2024 - 11:18 IST
  • Accident

    #India

    Massive Accident : ఛత్తీస్‌గఢ్‌ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

    Massive Accident : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టకరంగా ఎనిమిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో, స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు, స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించారు, ఇందులో ఒక మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది.

    Date : 03-11-2024 - 10:52 IST
  • Uttar Pradesh Road Accident

    #Speed News

    Uttar Pradesh: రహదారి రక్తసిక్తం..ట్రాక్టర్‌-లారీ ఢీకొని పది మంది మృతి

    Uttar Pradesh: మిర్జాపూర్‌లో ట్రాక్టర్‌-ట్రాలీని ట్రక్కు ఢీకొని పది మంది మృతి, ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన 3 మందిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎస్పీ మరియు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    Date : 04-10-2024 - 9:48 IST
  • Four Indian Nationals Kille

    #World

    Road Accident in Texas : హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి

    టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు.. ఒకరు చెన్నైకి చందినవారు మరణించారు

    Date : 03-09-2024 - 6:41 IST
  • Srinagar News

    #Speed News

    Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి

    జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

    Date : 27-07-2024 - 3:44 IST
  • Karnataka Road Accident

    #Speed News

    Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు.

    Date : 12-07-2024 - 10:13 IST
  • Unnao Road Accident

    #Speed News

    Unnao Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు..!

    ఉన్నావ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Unnao Road Accident) జరిగింది.

    Date : 10-07-2024 - 8:16 IST
  • Hnk Road Accident

    #Telangana

    Hanamkonda : రోడ్డు క్రాస్ చేస్తుండగా స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన కారు

    హన్మకొండ – కమలాపూర్ రహదారిలో యూ టర్న్ తీసుకుంటున్న ఏకశిలా స్కూలు బస్సును (Bus Accident) వేగంగా కారు ఢీ కొట్టింది.

    Date : 28-06-2024 - 11:46 IST
  • Ktk Accidents

    #India

    Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

    బ్యాడగి తాలూకా, గుండెనహళ్లి క్రాస్ సమీపంలోని హావేరి వద్ద 48వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందారు

    Date : 28-06-2024 - 10:12 IST
  • National Highways

    #Speed News

    Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త

    Highway: నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోపిడీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా […]

    Date : 25-06-2024 - 11:44 IST
  • Road Accident

    #Speed News

    Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ

    షోలాపూర్‌లోని కరాడ్-పంధర్‌పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

    Date : 18-06-2024 - 8:42 IST
  • Road Accident

    #Andhra Pradesh

    Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

    Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా మినీ లారీ కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి […]

    Date : 14-06-2024 - 9:31 IST
  • Apollo Hospitals Chairman Prathap Reddy

    #Speed News

    Apollo Hospitals Chairman : ప్రమాదానికి గురైన ఉపాసన తాత

    చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకురాగా ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు

    Date : 06-06-2024 - 2:05 IST
  • Road Accidents

    #Speed News

    Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి

    ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్‌రావు, ఆయన డ్రైవర్‌ మృతి చెందారు.

    Date : 27-05-2024 - 2:37 IST
  • ← 1 2 3 4 5 6 … 17 →

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd