Rishabh Pant
-
#Sports
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. వచ్చే వారమే జట్టు ఎంపిక
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ తో మళ్ళీ టీమిండియా క్రికెట్ సందడి షురూ కానుంది. కాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది.
Date : 08-09-2024 - 1:22 IST -
#Sports
Rishabh Pant Half-Century: అర్ధ సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. సర్పరాజ్ ఖాన్ ఫోర్లు సిక్సర్లతో రాణించగా రిషబ్ పంత్ అర్ద సెంచరీతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లో మూడో రోజు భారత్ A జట్టుపై భారత్ B జట్టు 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Date : 07-09-2024 - 8:16 IST -
#Sports
Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదం తర్వాత ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 నుంచి పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అతని పునరాగమనం అద్భుతంగా ఉంది.
Date : 01-09-2024 - 11:30 IST -
#Sports
Rishabh Pant: పంత్పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
దాదాపు 14 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి వచ్చాడు. పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించడాన్ని అభిమానులు చూశారు.
Date : 12-08-2024 - 10:52 IST -
#Sports
India vs SL: తుది జట్టు నుంచి ఆ ఇద్దరూ ఔట్.. మూడో వన్డేకు భారత ఫైనల్ ఎలెవన్ ఇదే!
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మూడో వన్డేకు భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. వైఫల్యాల వీడని కెఎల్ రాహుల్, శివమ్ దూబేలను తప్పించనున్నారు.
Date : 06-08-2024 - 11:27 IST -
#Sports
IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు
శ్రీలంకపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్గా నిలిచాడు.
Date : 27-07-2024 - 9:52 IST -
#Sports
Sanju Samson vs Rishabh Pant: ఈ ఇద్దరిలో ఎవరికీ జట్టులో ప్లేస్ ఇస్తారు..? గంభీర్ చూపు ఎవరివైపు..?
రిషబ్ పంత్, సంజు శాంసన్ (Sanju Samson vs Rishabh Pant) టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 2024 T20 ప్రపంచ కప్లో ఆడారు.
Date : 25-07-2024 - 11:00 IST -
#Sports
IND vs SL T20: కీపర్ పోస్ట్ కోసం సంజూ, పంత్ మధ్య పోటీ
టీ20 సిరీస్కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు
Date : 25-07-2024 - 12:30 IST -
#Sports
IPL 2025: పంత్ కు కూడా ఢిల్లీ గుడ్ బై ? యువ వికెట్ కీపర్ పై చెన్నై కన్ను
చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా , అతని రోల్ ఎలా ఉండబోతోందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా పంత్ నే తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం డిసైడయినట్టు తెలుస్తోంది
Date : 21-07-2024 - 5:05 IST -
#Sports
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్కు మరో షాక్.. పాంటింగ్ బాటలోనే పంత్..?
భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 17-07-2024 - 7:10 IST -
#Sports
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Date : 22-06-2024 - 10:06 IST -
#Sports
Century In 27 Balls: 27 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.. ఆ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా..?
Century In 27 Balls: ఈస్టోనియా బ్యాట్స్మెన్ సాహిల్ చౌహాన్ కలకలం సృష్టించాడు. సైప్రస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లోనే సెంచరీ (Century In 27 Balls) సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ బ్యాట్స్మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఈ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు. సాహిల్ ఇన్నింగ్స్ ఆధారంగాబ ఈస్టోనియా జట్టు కూడా 6 వికెట్ల తేడాతో […]
Date : 17-06-2024 - 11:34 IST -
#Sports
India vs Pakistan: 119 పరుగులకే టీమిండియా ఆలౌట్.. రెచ్చిపోయిన పాక్ బౌలర్లు..!
India vs Pakistan: న్యూయార్క్లోని నసావు స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు (India vs Pakistan) 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం పాకిస్థాన్కు 120 పరుగుల లక్ష్యం ఉంది. భారత్ తరఫున రిషబ్ పంత్ అత్యధికంగా 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 04, రోహిత్ శర్మ 13, సూర్యకుమార్ యాదవ్ 07, శివమ్ దూబే 03, రవీంద్ర జడేజా సున్నా వద్ద ఔటయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో […]
Date : 09-06-2024 - 11:27 IST -
#Sports
Rahul Dravid Warning: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వార్నింగ్.. ఆటగాళ్లలో టెన్షన్..!
Rahul Dravid Warning: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 అమెరికా, వెస్టిండీస్లో జరుగుతోంది. నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు తొలి 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మైదానంలో బంగ్లాదేశ్తో టీమిండియా తన వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత అదే మైదానంలో భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా జరగగా.. అందులో భారత్ విజయం సాధించింది. ఇదిలావుండగా పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాలో […]
Date : 06-06-2024 - 3:00 IST -
#Sports
T20 World Cup 2024: టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిన హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్
టీ20 ప్రపంచకప్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బంగ్లాదేశ్పై ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ పూర్వవైభవాన్ని గుర్తు చేశారు. దీని ఆధారంగా భారత వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను 62 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 02-06-2024 - 11:59 IST