Ranji Trophy
-
#Sports
Ranji Trophy: రంజీ ట్రోఫీలో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. 5 వికెట్లతో విధ్వంసం!
సౌరాష్ట్ర బౌలింగ్లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో జడేజా 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి 5 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.
Published Date - 03:43 PM, Thu - 23 January 25 -
#Sports
Rahane Backs Rohit: రోహిత్కు ఏం చేయాలో చెప్పాల్సిన పని లేదు…హిట్మ్యాన్కు రహానే సపోర్ట్!
రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం భారత జట్టుకు చాలా ముఖ్యం. హిట్మ్యాన్ చాలా కాలంగా పరుగులు చేయకపోవడం జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది.
Published Date - 07:41 PM, Wed - 22 January 25 -
#Sports
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం!
కోహ్లీ ఇంకా మెడ నొప్పి నుండి కోలుకుంటున్నాడని, చికిత్స చేయించుకోవాలని BCCI వైద్య సిబ్బందికి చెప్పడంతో కోహ్లీని మినహాయించారు.
Published Date - 08:33 AM, Tue - 21 January 25 -
#Sports
Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ ఆటగాళ్లు వీరే!
రోహిత్ శర్మ ముంబై తరపున తదుపరి రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో పాల్గొననున్నాడు.
Published Date - 05:32 PM, Sun - 19 January 25 -
#Sports
Kohli- Rahul: రంజీ ట్రోఫీకి దూరంగా కోహ్లీ, రాహుల్.. బీసీసీఐకి ఏం చెప్పారంటే?
ఈ వారం BCCI ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్లో పాల్గొనడానికి తప్పనిసరి అయిన 10 కఠినమైన నిబంధనల జాబితాను విడుదల చేసింది.
Published Date - 03:10 PM, Sat - 18 January 25 -
#Sports
Delhi Ranji Trophy: ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్గా రిషబ్ పంత్.. కోహ్లీ ఆడటంలేదా?
ఢిల్లీ రంజీ జట్టు తరపున ఆడే సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఆడతాడా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
Published Date - 09:33 PM, Thu - 16 January 25 -
#Sports
Virat Kohli: రంజీ ట్రోఫీకి విరాట్ కోహ్లీ డుమ్మా.. బీసీసీఐ చర్యలు?
రాజ్కోట్లో సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.
Published Date - 09:06 AM, Wed - 15 January 25 -
#Sports
Virat Kohli- Rishabh Pant: ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడనున్న విరాట్, పంత్, హర్షిత్ రాణా!
విరాట్ కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఆడాడు. యూపీతో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ రంజీ మ్యాచ్లు ఆడలేదు.
Published Date - 06:30 PM, Tue - 14 January 25 -
#Sports
Rohit Sharma: రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడనున్న రోహిత్ శర్మ?
ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.
Published Date - 08:58 AM, Tue - 14 January 25 -
#Sports
Ishant Sharma : ఐపీఎల్ కి ముందు ఇషాంత్ కు మెగా ఛాన్స్
Ishant Sharma : ఇషాంత్ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ అతని ఫిట్నెస్ అద్భుతంగా ఉంది. గత 2 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా రాణించాడు
Published Date - 08:58 PM, Thu - 21 November 24 -
#Sports
Changes In Domestic Rules: దేశవాళీ క్రికెట్లో భారీ మార్పులు చేసిన బీసీసీఐ
రంజీ ట్రోఫీకి ముందు బీసీసీఐ తన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఒక బ్యాట్స్మెన్ గాయం లేకుండా రిటైర్ హార్డ్ అయితే.. కొత్త నిబంధనల ప్రకారం అతను వెంటనే ఔట్గా పరిగణించబడతాడు.
Published Date - 10:50 AM, Fri - 11 October 24 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్కు షాక్.. కేరళ జట్టు నుంచి తొలగింపు!
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ కోసం అన్ని జట్ల జట్టులను క్రమంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తొలి రెండు మ్యాచ్లకు కేరళ జట్టును కూడా వెల్లడించింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంపిక కాలేదు.
Published Date - 03:43 PM, Thu - 10 October 24 -
#Sports
Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు
ప్రస్తుతం ఐపీఎల్ , దేశవాళీ టీ ట్వంటీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న భువి చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ ట్వంటీలు ఆడాడు.
Published Date - 07:31 PM, Wed - 9 October 24 -
#Sports
Virat Kohli- Rishabh Pant: రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్న విరాట్, పంత్..?
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఆడుతున్నారు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Published Date - 12:55 PM, Wed - 25 September 24 -
#Sports
Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
Published Date - 01:41 PM, Sun - 24 March 24