Rajya Sabha
-
#Andhra Pradesh
R Krishnaiah: కాంగ్రెస్లోకి బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య..?
ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
Published Date - 09:39 AM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
YCP : రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
YCP : వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం
Published Date - 07:26 PM, Tue - 24 September 24 -
#South
Rajya Sabha: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరిన ఎన్డీయే కూటమి..!
9 మంది బీజేపీ అభ్యర్థుల్లో రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా, మనన్ కుమార్ మిశ్రా, అస్సాం నుంచి రామేశ్వర్ తేలీ, మిషన్ రంజన్ దాస్, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్ ఉన్నారు.
Published Date - 11:10 PM, Tue - 27 August 24 -
#Speed News
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ!
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
Published Date - 06:09 PM, Wed - 14 August 24 -
#Telangana
Rajya Sabha : తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్ 3నఈ ఎన్నిక జరగనుంది.
Published Date - 01:51 PM, Wed - 14 August 24 -
#India
Parliament : పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది.
Published Date - 05:29 PM, Fri - 9 August 24 -
#India
Rajya Sabha : 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Published Date - 03:45 PM, Wed - 7 August 24 -
#India
Raghav Chadha : ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలి: ఆప్ ఎంపీ
ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల కనీస వయసు ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉంది..
Published Date - 03:46 PM, Thu - 1 August 24 -
#India
Monsoon Session Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు అవకాశం..?
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session Parliament) విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 09:15 AM, Fri - 19 July 24 -
#India
BJP : రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం
దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి.
Published Date - 05:03 PM, Mon - 15 July 24 -
#India
Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర
Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది.
Published Date - 12:54 PM, Wed - 3 April 24 -
#India
Sudha Murty : రాజ్యసభకు నామినేట్ కావడంపై స్పందించిన సుధామూర్తి
Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం […]
Published Date - 02:53 PM, Fri - 8 March 24 -
#India
Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..
Sudha Murthy : ఇన్ఫోసిస్ అధిపతి నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. ఆమెను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈసందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం గొప్ప విషయమని ప్రధాని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ చేశారు. We’re […]
Published Date - 01:57 PM, Fri - 8 March 24 -
#India
Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్
Himachal Heat : హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ.. అక్కడి రాజ్యసభ సీటును బీజేపీ గెల్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. హిమాచల్లోని కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ను సీఎం అగౌరవపరిచారని విక్రమాదిత్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో […]
Published Date - 11:47 AM, Wed - 28 February 24 -
#India
Rajya Sabha Elections 2024: హిమాచల్లో సమాన ఓట్లు.. ఓటమి అంగీకరించిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ స్థానానికి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్పై రాజకీయ వాతావరణం నెలకొంది. కొద్దీసేపటి క్రితమే ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
Published Date - 08:41 PM, Tue - 27 February 24