Rajya Sabha
-
#India
CEC – Bill Passed : సీఈసీ, ఈసీ ఎంపికలో ఇక సీజేఐ ఉండరు.. బిల్లుకు లోక్సభ ఆమోదం
CEC - Bill Passed : అత్యంత వివాదాస్పదంగా మారిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను గురువారం మధ్యాహ్నం లోక్సభ కూడా ఆమోదించింది.
Date : 21-12-2023 - 2:30 IST -
#Speed News
Whats Today : రాజ్యసభలోకి 3 క్రిమినల్ కోడ్ బిల్స్.. తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం
Whats Today : మూడు నూతన క్రిమినల్ కోడ్ బిల్లులను ఇవాళ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Date : 21-12-2023 - 8:12 IST -
#India
Lok Sabha without Opposition : ప్రతిపక్షం లేని లోక్ సభ
లోక్సభలోను (Lok Sabha), రాజ్యసభలోనూ ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికార బిజెపి తన అహంకారాన్ని ప్రదర్శించింది.
Date : 20-12-2023 - 10:05 IST -
#India
Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ నిరసనను కొనసాగించడంతో రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం […]
Date : 18-12-2023 - 5:56 IST -
#India
Rajya Sabha: రాజ్య ముద్ర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..!
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 22-09-2023 - 6:32 IST -
#Special
75 Years Parliament Journey : 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం.. 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే
75 Years Parliament Journey : రేపటి (సెప్టెంబరు 18) నుంచి భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి.
Date : 17-09-2023 - 10:59 IST -
#Telangana
Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
Richest MP - Rajya Sabha : దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఫార్మా దిగ్గజం బండి పార్థ సారథి నిలిచారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.5300 కోట్లు.
Date : 19-08-2023 - 7:22 IST -
#Sports
BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. గత ఐదేళ్లలో ఆదాయం ఎంతో తెలుసా..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. సంపాదన పరంగా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
Date : 11-08-2023 - 1:10 IST -
#Telangana
Telangana GDP Jump : తలసరి నికర ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ : కేంద్రం
Telangana GDP Jump : తలసరి నికర ఆదాయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్ లో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Date : 11-08-2023 - 7:59 IST -
#India
NDA Vs INDIA : ఎన్డీఏతో ఇండియా ఢీ.. ఆ “ఆర్డినెన్స్” బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు
NDA Vs INDIA : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు సోమవారం రాజ్యసభ ముందుకు రానుంది.
Date : 07-08-2023 - 7:24 IST -
#India
Manipur Incident: మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన రాజ్య సభ
ప్రస్తుతం మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన దేశాన్ని మాత్రమే కాదు..
Date : 24-07-2023 - 1:24 IST -
#Speed News
Monsoon Session: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు వాడీవేడిగా సాగుతున్నాయి. సమావేశంలో మణిపూర్ హింసాకాండపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి
Date : 24-07-2023 - 1:11 IST -
#India
Sonia Gandhi-Rajya Sabha : ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు సోనియా ?
Sonia Gandhi-Rajya Sabha : సోనియాగాంధీ కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని యోచిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
Date : 23-07-2023 - 6:17 IST -
#India
Parliament Winter Session: షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాలు కూడా గందరగోళంగా మారాయి. లోక్సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ కార్యకలాపాలు కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే.. ముందుగా దీని ప్రొసీడింగ్లను డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రారంభించాలని ప్రతిపాదించారు. పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో లోక్సభలో 97 శాతం కార్యకలాపాలు జరిగాయి.
Date : 23-12-2022 - 1:10 IST -
#India
China Border Issue: చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో దుమారం
తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనిక ఘర్షణ వ్యవహారంపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతోంది. చైనా (China) విషయంపై చర్చించాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఛైర్మన్ ఒప్పుకోలేదని వాకౌట్ చేశాయి. అయితే చైనా(China)తో సరిహద్దు వివాదంపై విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది.
Date : 20-12-2022 - 7:05 IST