Rajya Sabha
-
#India
ఈసీ విషయంలో విపక్షాలకు బిగ్ షాక్..!
ఇరు సభల్లోనూ తీర్మానాలు తిరస్కరణకు గురికావడంతో ఈ అంశంపై కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడింది.
Date : 06-04-2026 - 10:08 IST -
#India
బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!
అయితే జనతాదళ్ (యునైటెడ్) పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయే మూడ్లో లేదు. అధికార భాగస్వామ్యంలో భాగంగా జేడీయూ డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక పదవులను తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది.
Date : 04-04-2026 - 2:09 IST -
#India
ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కారణం ఇదేనా?!
గత కొంతకాలంగా రాఘవ్ చద్దా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఎయిర్పోర్టుల్లో రూ. 10 టీ అంశం, డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన బలంగా వినిపించారు.
Date : 02-04-2026 - 4:28 IST -
#Andhra Pradesh
Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!
ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్సభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లుపై సభలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా, వైసీపీ […]
Date : 01-04-2026 - 2:54 IST -
#India
పశ్చిమ ఆసియాలో యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
భారత్ వద్ద ముడి చమురు తగినంత నిల్వ ఉందని, నిరంతర సరఫరా కోసం ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని భరోసా ఇచ్చారు.
Date : 24-03-2026 - 3:55 IST -
#Telangana
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!
రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Date : 10-03-2026 - 2:39 IST -
#Telangana
రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?
ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Date : 23-02-2026 - 12:26 IST -
#Telangana
Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ […]
Date : 18-02-2026 - 11:27 IST -
#India
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
Date : 24-09-2025 - 2:45 IST -
#India
Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు కీలక ఓటింగ్..!
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్ మరియు ఇండియా బ్లాక్ ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి మధ్య నెలకొంది. రాజకీయంగా నెరపరచని స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పోటీగా ఇది మలుచుకుంటోంది.
Date : 08-09-2025 - 1:04 IST -
#Speed News
Online Gaming Bill: రాజ్యసభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ఏ రకమైన యాప్లు నిషేధించబడతాయి?
పార్లమెంటులో చర్చ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రజలు ఆన్లైన్ మనీ గేమింగ్లో తమ జీవితాంతం కష్టపడిన డబ్బును కోల్పోతున్నారని చెప్పారు.
Date : 21-08-2025 - 7:06 IST -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Date : 30-07-2025 - 2:50 IST -
#Business
UPI Transactions: రూ. 2 వేలు దాటితే జీఎస్టీ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ గురించి ప్రభుత్వం ఆలోచనలపై ఒక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. "రూ. 2000 మించిన లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఎటువంటి సిఫారసు చేయలేదు" అని స్పష్టం చేశారు.
Date : 27-07-2025 - 5:45 IST -
#India
Parliament Session : రాజ్యసభలో కమల్హాసన్ ప్రమాణస్వీకారం
ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పార్లమెంట్లో అడుగుపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎంపీగా ప్రమాణం చేయడం ఎంతో గర్వకారణం. ప్రజల సేవకు ఇది మరో మెట్టు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
Date : 25-07-2025 - 12:02 IST