Rajamahendravaram
-
#Andhra Pradesh
Purandeswari VS Somu Veerraju: రాజమండ్రిలో పురంధేశ్వరి VS వీర్రాజు
రాజమండ్రి లోక్సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి , మాజీ చీఫ్ సోము వీర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోని బీజేపీ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా ముద్ర వేస్తూ అభ్యర్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 11:07 AM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
Jagan Delhi Strategy : చంద్రబాబుకు కమాండో భద్రత తొలగింపు?
Jagan Delhi Strategy : జైలులో ఉన్న చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పావులు
Published Date - 02:30 PM, Wed - 13 September 23 -
##Speed News
Dowleswaram : దౌలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
దౌలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది. గత వారం రోజులగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ
Published Date - 07:50 AM, Thu - 27 July 23 -
##Speed News
Tomatoes : సబ్సిడీపై రూ.50 కిలో టమాట
తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50 రాయితీపై టమాట విక్రయాలను ప్రారంభించింది. జిల్లా
Published Date - 07:46 AM, Wed - 12 July 23 -
#Andhra Pradesh
Mahanadu 2023 : రండి! కదలిరండి రాజమండ్రికి! మహానాడు పిలుస్తోంది!!
తెలుగు పండుగ (Mahanadu 2023) టైమ్ వచ్చేసింది. రాజమండ్రి పసుపు తోరణాలతో కళకళలాడుతోంది. తెలుగువాడి చూపంతా మహానాడు మీదే ఉంది.
Published Date - 05:11 PM, Fri - 26 May 23 -
#Andhra Pradesh
AP Politics : జగన్ దారి గోదారే! `మహాపాదయాత్ర`కు బ్రిడ్జి బ్రేక్!!
గోదావరి రోడ్డు కమ్ రైలు వంతెన రాజకీయ బలనిరూపణకు కేంద్రం అయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జనం హాజరయ్యారు.
Published Date - 02:45 PM, Fri - 14 October 22 -
#Andhra Pradesh
APSRTC Special Buses : దసరా రద్ధీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. వైజాగ్ నుంచి..?
దసరా పండుగ సీజన్ లో ప్రతి ఏటా ఆర్టీసీ ప్రత్యే బస్సులను నడుపుతుంది. ఈ ఏడాది పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని...
Published Date - 07:27 AM, Mon - 3 October 22 -
##Speed News
Loan App Harassment : రాజమండ్రి లోన్ యాప్ వేధింపుల కేసులో ఏడుగురు అరెస్ట్
లోన్ యాప్ ద్వారా దంపతులను వేధిస్తున్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించి లోన్ యాప్స్ తో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి […]
Published Date - 10:21 AM, Tue - 13 September 22 -
##Speed News
TDP-YCP : గోదావరిపై టీడీపీ, వైసీపీ ఆపరేషన్ షురూ..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి.
Published Date - 12:47 PM, Wed - 7 September 22 -
##Speed News
YSRCP MP : నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ..!
కంత్రి సినిమాలో నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ అన్నట్లు....
Published Date - 03:00 PM, Tue - 6 September 22 -
##Speed News
Andhra Pradesh : ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రధాన నదులు
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని...
Published Date - 02:54 PM, Wed - 17 August 22 -
##Speed News
Home Minister Vanitha : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ హోంమంత్రి
రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.
Published Date - 02:18 PM, Thu - 14 July 22 -
##Speed News
Dhavaleswaram Barrage : గోదావరికి పోటెత్తున్న వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి: రాష్ట్రంలోని ఎగువ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Published Date - 04:43 PM, Tue - 12 July 22 -
#Andhra Pradesh
Papikonda National Park: పులుల గణన పూర్తైంది!
ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగం అధికారులు పాపికొండ జాతీయ పార్కులో పులుల గణనను పూర్తి చేశారు.
Published Date - 02:27 PM, Thu - 31 March 22