HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tomatoes Subsidy In Rajamahendravaram

Tomatoes : సబ్సిడీపై రూ.50 కిలో టమాట

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50 రాయితీపై టమాట విక్రయాలను ప్రారంభించింది. జిల్లా

  • Author : Prasad Date : 12-07-2023 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tomato Prices
Tomato Prices

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50 రాయితీపై టమాట విక్రయాలను ప్రారంభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.100 వరకు పెరగడంతో ప్రజల సౌకర్యార్థం సబ్సిడీ ధరకు విక్రయించామన్నారు. చిత్తూరు జిల్లా పలమలేరు నుంచి 7వేల కిలోల టమోటాలు తెప్పించామన్నారు. ఈ స్టాక్‌తో అన్ని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు సబ్సిడీపై టమోటాలు విక్రయించబడతాయని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.సునీల్ వినయ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న డిమాండ్ ను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అందుకు అనుగుణంగా దిగుమతులు చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి కిలో టమాటను సబ్సిడీపై అందజేస్తున్నారు. టమాటా ధర తగ్గే వరకు రైతుబజార్ల ద్వారా విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలోని వివిధ రైతుబజార్లలో సబ్సిడీ టమోటాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Rajamahendravaram
  • tomatoes price
  • tomatoes price hike

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

  • పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • వైరల్ : మహిళా కానిస్టేబుల్ చేసిన సాహసానికి ఫిదా అవ్వాల్సిందే !!

  • వైరల్ : బస్సుల్లోనే కాదు రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు

  • శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd