Railway Board
-
##Speed News
Increases Ex Gratia: ఎక్స్గ్రేషియా 10 రెట్లు పెంచిన భారతీయ రైల్వే బోర్డు..!
రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా చెల్లించే ఎక్స్గ్రేషియా (Increases Ex Gratia) మొత్తాన్ని భారతీయ రైల్వే బోర్డు 10 రెట్లు పెంచింది. ఈ మొత్తాన్ని చివరిగా 2012- 2013లో సవరించారు.
Published Date - 08:01 AM, Thu - 21 September 23 -
#India
Jaya Verma Sinha: తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్, సీఈవోగా మహిళ.. ఎవరీ జయ వర్మ సిన్హా..?
తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్, సీఈవోగా మహిళను నియమించారు. 105 ఏళ్ల చరిత్రలో ఈ రైల్వే శాఖలో నియమితులైన తొలి మహిళ జయ వర్మ సిన్హా (Jaya Verma Sinha)
Published Date - 09:29 AM, Fri - 1 September 23 -
##Speed News
Odisha Train Tragedy : ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
ఒడిశాలో గత నెలలో జరిగిన ఘోర రైలుప్రమాద ఘటన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
Published Date - 07:08 PM, Fri - 7 July 23 -
#India
Trains Crash-Railway Board : కోరమాండల్ ఒక్కటే ప్రమాదానికి గురైంది : రైల్వే బోర్డు
ఒడిశా రైళ్ల ప్రమాదంపై.. రైల్వే బోర్డు(Trains Crash-Railway Board) వివరణ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన కీలక వివరాలను రైల్వే బోర్డు ఆపరేషన్స్ & బి.డి సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు.
Published Date - 03:01 PM, Sun - 4 June 23 -
##Speed News
MMTS Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) 34 MMTS రైలు సర్వీసులను రద్దు చేసింది.
Published Date - 02:23 PM, Mon - 11 July 22 -
#Special
EV charging: రైల్వే డివిజన్లలో ‘ఈ-ఛార్జింగ్’ పాయింట్స్!
రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగిపోతుండటంతో, అందుకు తగ్గట్టుగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:38 PM, Thu - 2 June 22 -
#India
Indian Railways: రైళ్లలో ఆ సేవలు షురూ
కోవిడ్ నేపథ్యంలో మొదటిసారిగా ఇండియన్ రైల్వే తన సేవలను ఆపేసింది.
Published Date - 11:27 PM, Fri - 19 November 21