Protest
-
#India
Ladakh: లడఖ్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణాలీవేనా??
ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్లో గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు.
Date : 25-09-2025 - 8:58 IST -
#India
Protest In Leh: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తీవ్ర ఉద్రిక్తత!
లేహ్ అపెక్స్ బాడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ నాయకులు నిరాహార దీక్షను ముగించరని వారు తెలిపారు.
Date : 24-09-2025 - 3:24 IST -
#South
KSRTC Protest : కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె.. బోసిపోయిన బస్టాండ్స్
KSRTC Protest : ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరుతో పాటు మైసూరు, హుబ్బళ్లి, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది
Date : 05-08-2025 - 9:39 IST -
#Andhra Pradesh
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్కు నిరసన సెగ
తెనాలికి సమీపంలోని ఐతా నగర్లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి.
Date : 03-06-2025 - 2:07 IST -
#Telangana
MLC Kavitha: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న కవిత నిరసన
ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Date : 31-05-2025 - 5:20 IST -
#Speed News
Asha Workers Protest : ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు
శా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
Date : 24-03-2025 - 12:18 IST -
#Speed News
KTR : జగదీశ్రెడ్డి సస్పెండ్.. భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్
స్పీకర్ పట్ల జగదీశ్రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు.
Date : 13-03-2025 - 5:26 IST -
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 24-02-2025 - 10:35 IST -
#Telangana
Congress Protest : సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా
Congress Protest : ఈ నిరసన కార్యక్రమం ఆదివారం, ఫిబ్రవరి 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల పోరాటంగా నిర్వహించబడుతుంది. ఈ ధర్నాలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీ నాయకులను పార్టీ ముఖ్యనాయకుడు మహేష్ గౌడ్ పిలుపిచ్చారు.
Date : 02-02-2025 - 11:06 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్లపై జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు.
Date : 06-01-2025 - 9:29 IST -
#Speed News
SI Affair With Constable: మహిళా కానిస్టేబుల్తో ఎస్సై ఎఫైర్.. చనిపోయేందుకు అనుమతివ్వాలని కోరిన భార్య!
అయితే పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవటంతో కలెక్టర్ దగ్గరకు వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అక్రమ సంబంధం వలనే భర్త తనను వదిలేశాడని ఆమె ఆవేదనం చెందారు.
Date : 31-12-2024 - 10:58 IST -
#Andhra Pradesh
Current charges increase : విద్యుత్ చార్జీల పెంపు పై వైసీపీ పోరుబాట
రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-12-2024 - 2:08 IST -
#India
Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..
రాహుల్ గాంధీ బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు గులాబీ పువ్వు మరియు భారత జెండాను బహుకరించారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.
Date : 11-12-2024 - 2:34 IST -
#Speed News
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Date : 08-12-2024 - 10:25 IST -
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 24-11-2024 - 1:37 IST