Pran Pratishtha
-
#Devotional
Ram Mandir in Ayodhya: విదేశాల్లో కూడా శ్రీరాముని భక్తులు.. త్వరలోనే అయోధ్య రానున్న విదేశీ స్టార్ క్రికెటర్..!
22 జనవరి 2024న అయోధ్యలో జరిగిన రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠ (Ram Mandir in Ayodhya)లో చాలా మంది భారతీయ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే భారత క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా రాముడిపై భక్తి ఉంది.
Date : 11-02-2024 - 1:15 IST -
#India
Rama Rajya: దేశంలో రామరాజ్యం మొదలైంది…
రామరాజ్యం వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలని, అందరూ ఐక్యంగా మెలగాలని చెప్పారు మోహన్ భగవత్
Date : 22-01-2024 - 6:46 IST -
#Speed News
Ayodhya Ram Mandir Pran Pratishta : మారిషస్ లో రామదండు లా కదిలిన భక్తులు
అయోధ్య రామ మందిర ప్రారంభం (Ayodhya Ram Mandir Pran Pratishta) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ (Jai Sriram) అంటూ రామ స్మరణలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులంతా రామ జపం చేస్తూ రోడ్లపైకి రామదండులా కదిలి వచ్చి తమ […]
Date : 22-01-2024 - 3:48 IST -
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-01-2024 - 10:59 IST -
#Devotional
Ram Mandir: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీ షెడ్యూల్
శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.
Date : 22-01-2024 - 8:47 IST -
#India
Rahul – January 22 : 22న శంకర్దేవ్ సన్నిధికి రాహుల్.. ఎవరీ శంకర్దేవ్ ?
Rahul - January 22 : జనవరి 22న (సోమవారం) యావత్ దేశం దృష్టి అయోధ్య రామమందిరం వైపే ఉంటుంది.
Date : 21-01-2024 - 1:01 IST -
#Devotional
Shri Ram Lalla Virajman : అయోధ్య ఆలయంలో కొత్త విగ్రహ స్థాపనపై శంకరాచార్య అభ్యంతరం
మరికొద్ది గంటల్లో అయోధ్య ఆలయంలో బలరాముడు విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలయంలో రామ్లల్లా వరిజ్మాన్ ఉండగా, కొత్త విగ్రహాన్ని ఎలా ప్రాణప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆయన లేఖ రాశారు. We’re now on WhatsApp. Click to Join. 1949లో జరిపిన తవ్వకాల్లో అయోధ్య పాత రామలయం ప్రాంతంలో రామ్లల్లా వరిజ్మాన్ (బాలరాముడు) విగ్రహం […]
Date : 21-01-2024 - 10:47 IST -
#Devotional
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ […]
Date : 21-01-2024 - 10:12 IST -
#India
Pran Pratishtha Guests: రామమందిర మహోత్సవానికి వచ్చే అతిథులకు ఇచ్చే బహుమతులు ఇవే.. !
Pran Pratishtha Guests: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి 11 వేల మందికి పైగా అతిథులు (Pran Pratishtha Guests) హాజరయ్యే అవకాశం ఉంది. పిటిఐ కథనం ప్రకారం.. కార్యక్రమానికి ఆహ్వానించబడిన వ్యక్తులకు ఆలయ సముదాయం మట్టిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పునాది తవ్వకంలో బయటకు తీసిన రామజన్మభూమి మట్టిని బాక్సుల్లో ప్యాక్ చేసి జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ […]
Date : 13-01-2024 - 8:16 IST