Prajagalam
-
#Andhra Pradesh
Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Published Date - 03:07 PM, Tue - 23 April 24 -
#Andhra Pradesh
Chandrababu: దమ్ముంటే పవన్తో సంసారం చెయ్ జగన్
రాష్ట్రంలో రానున్న ఎన్డీయే ప్రభుత్వం సత్యవేడు, వరదయ్యపాలెంలను నగరపంచాయతీలుగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో నాయుడు ప్రసంగిస్తూ సురుటుపల్లి, నాగలాపురం మధ్య భక్తి పర్యాటక కారిడార్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Published Date - 10:50 AM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
Stone Attack On Chandrababu : ప్రజాగళం సభలో రాళ్లు విసిరిన దుండగులు
గాజువాక లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు
Published Date - 08:11 PM, Sun - 14 April 24 -
#Andhra Pradesh
Janasena : పార్టీని వీడుతున్న నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
నేను ఎవర్నీ వదులుకోను. గుండెల్లో పెట్టుకుంటా. కానీ నన్ను కాదని వెళ్తే ఏమీ చేయలేను. నాయకులు పార్టీలోకి వస్తారు. వెళ్లిపోతారు. జనసేన, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ మద్దతుదారులు.. రాష్ట్ర, ప్రజాక్షేమం కోసం నిలబడతారు
Published Date - 09:47 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Chandrababu : చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ – చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న, అలాగే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
Published Date - 08:37 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Chandrababu : ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ – చంద్రబాబు
"నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.
Published Date - 08:30 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Chandrababu New Style : వైరల్ గా మారిన చంద్రబాబు నయా లుక్..
'బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో' అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా..టీడీపీ శ్రేణులు , అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు
Published Date - 09:26 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Published Date - 02:14 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు
రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు
Published Date - 09:32 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Prajagalam : చంద్రన్న కోసం మండుటెండను సైతం లెక్క చేయట్లే..
మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలను బాగుండాలనే సంకల్పంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రజాగళం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు
Published Date - 09:29 AM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Published Date - 09:12 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
CBN : బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మీకు కావాలా..? – చంద్రబాబు
మీ బాబాయ్ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు
Published Date - 08:11 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు
Published Date - 05:21 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
CBN : పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం – చంద్రబాబు
పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం టిఫిన్. మైన్స్ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు
Published Date - 11:20 PM, Wed - 27 March 24 -
#Speed News
Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల
ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు
Published Date - 09:31 PM, Mon - 18 March 24