Prajagalam
-
#Speed News
Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల
ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు
Date : 18-03-2024 - 9:31 IST -
#Andhra Pradesh
YS Jagan : కూటమి కంటే జగనే బలంగా ఉన్నాడా..?
పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ వైపే గాలి వీస్తోందని అంటున్నారు.
Date : 18-03-2024 - 12:05 IST -
#Andhra Pradesh
Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?
చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది
Date : 17-03-2024 - 11:59 IST -
#Andhra Pradesh
Ys Sharmila Fires On PM Modi : ‘మోడీ రింగ్ మాస్టర్’ అంటూ షర్మిల ఫైర్
అటు జగన్, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ
Date : 17-03-2024 - 11:36 IST -
#Andhra Pradesh
Praja Galam : ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి’ అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు
Date : 17-03-2024 - 8:07 IST -
#Andhra Pradesh
Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు
జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే ..అని అన్నారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ […]
Date : 17-03-2024 - 6:30 IST -
#Andhra Pradesh
Praja Galam : అతి త్వరలో రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతుంది – పవన్ కళ్యాణ్
అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు
Date : 17-03-2024 - 5:59 IST -
#Andhra Pradesh
PM Modi Arrives Boppudi : ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు
హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మోడీ సభ వేదిక పైకి రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది
Date : 17-03-2024 - 5:36 IST -
#Speed News
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Date : 17-03-2024 - 4:18 IST