Power Supply
-
#Telangana
Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు
Bhatti Vikramarka : తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Date : 18-06-2025 - 2:15 IST -
#India
Amaravathi : విద్యుత్ కోతలు తట్టుకోలేక విద్యుత్ ఆఫీసునే తగలబెట్టిన యువకులు
Amaravathi : గ్రామానికి వరుసగా మూడు రోజులు కరెంటు లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం పెరిగింది. విద్యుత్ అధికారులు ఫోన్ లలో స్పందించకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో రెచ్చిపోయారు
Date : 18-06-2025 - 12:20 IST -
#Speed News
Power Supply : వేసవిలో విద్యుత్ సమస్యలు రావొద్దు – అధికారులతో భట్టి
Power Supply : జనవరి 27 నుండి ఫిబ్రవరి 4 వరకు వివిధ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వేసవి ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు
Date : 24-01-2025 - 3:22 IST -
#India
Diwali 2024: రాష్ట్ర ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన సీఎం యోగి..
Diwali 2024: దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజల కోసం పెద్ద ప్రకటన చేశారు. యూపీలో అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు 24 గంటల విద్యుత్ ఉంటుంది. 'ఉజ్వల యోజన' లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లు అందజేస్తారు. గతంలో సీఎం యోగి ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు.
Date : 25-10-2024 - 10:38 IST -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Date : 13-01-2024 - 5:08 IST -
#Special
Biggest Turbine: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టర్బైన్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విండ్ టర్బైన్ చెక్కతోనే తయారు చేశారు.ఇది స్వీడన్లో ఉంది. గోథెన్బర్గ్ శివారులో బలమైన గాలుల మధ్య విద్యుత్ ఉత్పత్తి చేసి 400 ఇళ్ళకు కరెంట్ సప్లయ్ చేస్తుంది
Date : 09-01-2024 - 7:18 IST -
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Date : 21-10-2023 - 3:31 IST -
#Telangana
NITI Aayog Report: గుజరాత్ కంటే తెలంగాణే మెరుగు!
రైతాంగానికి సరిపడ విద్యుత్ అందించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుందా..? అంటే అవుననే అంటోంది ‘నీతి అయోగ్’
Date : 12-04-2022 - 12:59 IST -
#Andhra Pradesh
మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!
దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Date : 11-10-2021 - 4:39 IST