HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Andhra Pradesh Power Plants Running Out Of Coal Stocks

మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

  • By Balu J Published Date - 04:39 PM, Mon - 11 October 21
  • daily-hunt

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభం ఉన్నందున వెంటనే జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు నిల్వలు ఆందోళనకరస్థాయిలో పడిపోవడంతో ఆయన కేంద్ర సహకారాన్ని కోరారు. ఇక, ఏపీ జెన్ కో అధీనంలోని థర్మల్ ప్లాంట్‌ స్థాపిత సామర్థ్యంలో 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్‌ జగన్. ఏపీకి 20 బొగ్గు ర్యాక్స్ ను కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే, బొగ్గు శాఖకు ఆదేశించాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసర ప్రాతిపదికన రాష్ట్రంలో గ్యాస్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయాలని లేఖలో కోరిన ఏపీ సీఎం.. బొగ్గు కొనుగోళ్ల కోసం డిస్కమ్ లకు సంక్షోభం నుంచి బయటపడే వరకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు.

ప్రస్తుతం అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల లోను వంద శాతం ఉత్పత్తి జరగడం లేదని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత నెలలో16 తేదీన లో యూనిట్ కు 4.60 పైసలు ఉంటే ఇప్పుడు ఆగస్టు 7 తేదీన 14 రూపాయలకు చేరిందన్నారు. పీక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేటు పెట్టి కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కోసారి విద్యుత్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. బొగ్గు ఉంటే జెన్కో ప్లాంట్ ల నుంచి మరో 40 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు.

బొగ్గు కొరత నేపథ్యంలో డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీల వాడకం నిలిపివేయాలని కోరడం విద్యుత్ సంక్షోభానికి తీవ్ర అద్దం పడుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • letter
  • modi
  • power supply

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Gst 2.0

    GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd