PMModi
-
#India
Putin : పుతిన్ భారత్ పర్యటన లో టైట్ సెక్యూరిటీ.. కమెండోలు, స్నైపర్, డ్రోన్లు, ఏఐ!
రష్యా అధ్యక్షుడి భారత పర్యటన కోసం.. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతను మోహరించనున్నారు. కమెండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐ సాయంతో.. పుతిన్ పర్యటన మొత్తం.. అణువణువూ గాలింపు చేపట్టనున్నారు. ఇక రష్యా సెక్యూరిటీతోపాటు.. భారత ఎన్ఎస్జీ కమెండోలు కూడా పుతిన్ భద్రతలో భాగం కానున్నారు. మరోవైపు.. పుతిన్ కోసం.. అత్యాధునిక వాహనాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. భారత్-రష్యా వార్షిక సమ్మిట్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు […]
Date : 03-12-2025 - 4:07 IST -
#India
India Russia Relation : పుతిన్ పర్యటన వేళ..భారత్కు రష్యా గుడ్ న్యూస్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాకతో న్యూఢిల్లీలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇదే కావడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్-రష్యా సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించడం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. న్యూఢిల్లీ వేదికగా […]
Date : 29-11-2025 - 1:15 IST -
#India
Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్కు భారత్ అప్పగిస్తుందా..?
బంగ్లాదేశ్లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందం 2013లోని నిబంధనలు ఏం […]
Date : 18-11-2025 - 5:01 IST -
#Business
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దాం. కొంత కాలంగా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. […]
Date : 17-11-2025 - 1:38 IST -
#Andhra Pradesh
Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ – జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు – శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువైన నేల శ్రీశైలం – బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ – సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి – 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు – 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదు – […]
Date : 16-10-2025 - 4:50 IST -
#Andhra Pradesh
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, […]
Date : 16-10-2025 - 10:54 IST -
#World
Modi : గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం గురించి గురువారం రోజు భద్రతా క్యాబినేట్తో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే.. నెతన్యాహు ఎవరూ ఊహించని ఓ పని చేశారు. ఈ కీలకమైన సమావేశాన్ని నిలిపివేసి […]
Date : 10-10-2025 - 12:17 IST -
#India
Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!
Russia రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కక్షగడుతోంది. వారిని కొననివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. ఇటీవల జీ7 దేశాలు కూడా రష్యాకు సహాయపడుతున్న దేశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు. తనను ఎవరిముందైనా అవమానించడం భారత్ ఎప్పటికీ ఒప్పుకోదన్నారు. ప్రధాని మోదీ చాలా తెలివైన […]
Date : 03-10-2025 - 1:47 IST