Pm Modi
-
#Andhra Pradesh
PM Modi Arrives Boppudi : ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు
హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మోడీ సభ వేదిక పైకి రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది
Date : 17-03-2024 - 5:36 IST -
#South
WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్పై వివాదం
WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.
Date : 17-03-2024 - 1:31 IST -
#India
BJP Vs Congress: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. హామీలు, విమర్శలు మొదలుపెట్టిన పార్టీలు..!
లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్లు (BJP Vs Congress) తమ పథకాలు, హామీలతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
Date : 17-03-2024 - 1:10 IST -
#India
Modi: ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందిః ప్రధాని మోడీ
Narendra Modi:కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)నేడు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 26 ఉప ఎన్నికలకు షెడ్యూల్(Elections Schedule) ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) స్పందించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ వచ్చేసిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు-2024 తేదీలను ఈసీ ప్రకటించిందని తెలిపారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని మోడీ సమరశంఖం పూరించారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాలకు తాము అందించిన […]
Date : 16-03-2024 - 6:31 IST -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Date : 16-03-2024 - 2:20 IST -
#Speed News
Kishan Reddy: దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి
Kishan Reddy: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నిర్వహించిన భారీ రోడ్ షో విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు’’ అని ఆయన అన్నారు. నరేంద్రమోదీ […]
Date : 16-03-2024 - 10:19 IST -
#India
Petrol Diesel Price: దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది. లోక్సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం రెండు రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
Date : 14-03-2024 - 10:32 IST -
#Telangana
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్లో రోడ్షో నిర్వహించి, లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, మార్చి 18న జగిత్యాలలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఇటీవల ప్రధాని […]
Date : 14-03-2024 - 5:03 IST -
#India
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం..!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Date : 14-03-2024 - 10:46 IST -
#India
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?” అని మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. […]
Date : 13-03-2024 - 2:18 IST -
#India
PM Modi: రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.. ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం 'ఇండియాస్ టెక్డ్: చిప్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా'లో పాల్గొననున్నారు. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 13-03-2024 - 10:48 IST -
#India
Bharat Shakti Exercise : గర్జించిన పోఖ్రాన్.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లతో సందడి
Bharat Shakti Exercise : తేజస్ యుద్ధ విమానాల నుంచి డ్రోన్ విధ్వంసక వ్యవస్థల దాకా.. ఆధునిక తుపాకుల నుంచి క్షిపణుల దాకా ప్రతీదీ వాడుకొని భారత సైన్యం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో 50 నిమిషాలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
Date : 12-03-2024 - 4:37 IST -
#India
India Counter To China : మళ్లీ పాత పాటే పాడిన చైనా..దీటుగా బదులిచ్చిన భారత్
India Counter To China : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Pm Modi) అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)పర్యటనను ఉద్దేశించి చైనా(China) చేసిన వ్యాఖ్యలను భారత్9India) ఖండించింది. నోరు పారేసుకున్న డ్రాగన్కు భారత విదేశాంగ శాఖ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ చురకలంటించింది. We’re now on WhatsApp. Click to Join. “ప్రధాని మోడీ అరుణాచల్ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేం […]
Date : 12-03-2024 - 2:34 IST -
#India
How To Apply CAA: సీఏఏ కింద భారత పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..? స్టెప్స్ ఇవే..!
CAA అమలు తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ శరణార్థులు భారతీయ పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు (How To Apply CAA) చేసుకోవచ్చు.
Date : 12-03-2024 - 1:15 IST -
#India
Thalapathy Vijay : సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్
Thalapathy Vijay : పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, హీరో దళపతి విజయ్( Thalapathy Vijay) విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ(bjp) ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని […]
Date : 12-03-2024 - 1:13 IST