Pm Modi
-
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 08:40 AM, Tue - 12 March 24 -
#India
CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవరికీ వర్తిస్తుంది..?
2024 లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేసింది. దీని అమలుతో పాటు దీనికి సంబంధించిన అన్ని అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.
Published Date - 08:04 AM, Tue - 12 March 24 -
#India
CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్.. ప్రధాని మోడీ ప్రసంగం
CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది.
Published Date - 05:44 PM, Mon - 11 March 24 -
#Speed News
PM Modi : రేపు బరిలోకి షా, రేవంత్, కేసీఆర్.. మూడు రోజులు తెలంగాణలోనే మోడీ
PM Modi : లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Published Date - 04:25 PM, Mon - 11 March 24 -
#India
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Published Date - 03:36 PM, Mon - 11 March 24 -
#India
Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ
Sela Tunnel Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా- చైనా(India- China) సరిహద్దులోని తూర్పు సెక్టార్(Eastern sector)లో నిర్మించిన సేలా టన్నెల్(Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh) రాజధాని ఈటానగర్(Itanagar)లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు […]
Published Date - 01:31 PM, Sat - 9 March 24 -
#India
Sela Tunnel : సేలా టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Sela Tunnel : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. ఇండియా – చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన ఈ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైనది (world’s longest bi-lane tunnel). బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండు వరుసలతో దీన్ని నిర్మించింది. ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దీని ద్వారా మరింత […]
Published Date - 12:27 PM, Sat - 9 March 24 -
#India
Kaziranga Park : కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగు పై ప్రధాని మోడీ సఫారీ
PM Modi in Kaziranga Park : అస్సాం(assam)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మోడీ కజిరంగా నేషనల్ పార్కు(kaziranga national park)ను సందర్శించారు. అక్కడి పార్కులో పరిసరాలను మోడీ ఆస్వాదించారు. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోడీ కావడం […]
Published Date - 10:29 AM, Sat - 9 March 24 -
#Speed News
LPG Cylinders: నేటి నుంచి ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లో గ్యాస్ రేట్ ఎంతంటే..?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మార్చి 8, 2024 సందర్భంగా మహిళలకు బహుమతి ఇస్తూ.. ఎల్పిజి సిలిండర్ (LPG Cylinders) ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
Published Date - 10:12 AM, Sat - 9 March 24 -
#India
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Published Date - 08:35 AM, Sat - 9 March 24 -
#India
Sudha Murty : రాజ్యసభకు నామినేట్ కావడంపై స్పందించిన సుధామూర్తి
Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం […]
Published Date - 02:53 PM, Fri - 8 March 24 -
#India
National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ
National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ […]
Published Date - 02:24 PM, Fri - 8 March 24 -
#India
Supriya Sule: సిలిండర్ల ధర తగ్గింపు..మోడీ సర్కార్ మోసపూరిత చర్య: సుప్రియా సూలే
Lpg Cylinder Price:అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day)సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధ( LPG cylinders Price )ను రూ. 100 తగ్గించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) చేసిన ప్రకటనపై విపక్షాలు(opposition) స్పందించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తిని బలపరిచే క్రమంలో వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ. 100 చొప్పున తగ్గించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే కేంద్రం […]
Published Date - 01:59 PM, Fri - 8 March 24 -
#Speed News
LPG Cylinder Price: మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్ రూ.100 తగ్గింపు..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ కానుకను ప్రకటించారు. ఎల్పిజి సిలిండర్ల ధరల (LPG Cylinder Price)లో రూ. 100 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించిందని ప్రధాని మోదీ శుక్రవారం (మార్చి 08) ప్రకటించారు.
Published Date - 10:04 AM, Fri - 8 March 24 -
#India
Ujjwala Scheme: గుడ్ న్యూస్.. ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ( Ujjwala Scheme) కింద LPG సిలిండర్లను ఉపయోగిస్తున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీని ఏడాదికి పెంచింది
Published Date - 08:28 PM, Thu - 7 March 24