Pm Modi
-
#Telangana
PM Modi : ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు..
PM MODI: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని హోరెత్తించేందుకు రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా సిద్దం అయ్యారు. ఇందులో భాగంగానే ప్రధాని మో(PM Modi)తెలంగాణ (Telangana)లో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోడీ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోడీ అక్కడ బీజేపీ ( BJP)ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. We’re now on WhatsApp. Click to […]
Date : 24-04-2024 - 3:23 IST -
#India
Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్య చికిత్స..!
పేదలకు ఉచిత చికిత్స సౌకర్యాలను అందించే ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించే పనిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 24-04-2024 - 10:03 IST -
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం
Date : 22-04-2024 - 6:12 IST -
#India
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Date : 21-04-2024 - 11:07 IST -
#India
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.
Date : 19-04-2024 - 7:31 IST -
#India
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ ఇండియాలో అతిపెద్ద స్కామ్ : రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఎలక్టోరల్ బాండ్లను “అతిపెద్ద దోపిడీ కుంభకోణం”గా అభివర్ణించారు. బెదిరింపుల ద్వారా ప్రధానంగా కంపెనీలను లొంగదీసుకొని విరాళాలు సేకరించబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు లూటీ చేసిందని ఆరోపించారు. చిల్లర గూండాలు డబ్బు దోచుకోవడంలో నిమగ్నమై ఉంటారని, సాధారణ భాషలో దీనిని దోపిడీ అని పిలుస్తారు రాహుల్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన విరాళాలపై మాట్లాడుతూ కంపెనీలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ […]
Date : 17-04-2024 - 5:40 IST -
#India
PM Modi: కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలో చేసింది : పీఎం మోడీ
PM Modi: కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేనిది పదేళ్లలో చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్బరీలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కేవలం కాంగ్రెస్ ఇచ్చిన ఈశాన్య ప్రాంతాలను బీజేపీ అవకాశాల మూలంగా మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ వేర్పాటువాదానికి ఆజ్యం పోసిందని, శాంతి, అభివృద్ధి, భద్రత కోసం తాను కృషి చేశానన్నారు. ఈశాన్య ప్రాంతమే సాక్షి. మోదీ హామీ” రూ. 27,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ […]
Date : 17-04-2024 - 5:28 IST -
#Telangana
Jagga Reddy : బంగారం ధర తగ్గాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి
Jagga Reddy:పసిడి ధరలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy)సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు చివరిసారి 2014లో తులం బంగారం ధర రూ.28 వేలుగా ఉందని, కానీ ప్రధాని మోడీ(PM Modi) వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందని అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధాని(Prime Minister)గా చేస్తే బంగారం ధర(gold price) నియంత్రిస్తారని… ఆ తర్వాత క్రమంగా ధర తగ్గించే ఆలోచన చేస్తారన్నారు. […]
Date : 15-04-2024 - 4:21 IST -
#India
Loksabha Elections : రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ధారించే ఎన్నికలు : ప్రధాని మోడీ
Loksabha Elections 2024 : కేరళ(Kerala)లోపి పలక్కాడ్(Palakkad)లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ.. మీ భవిష్యత్ను, మీ చిన్నారుల మెరుగైన భవిష్యత్కు ఈ ఎన్నికలు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలు(Loksabha Elections) దేశ భవిష్యత్(future of the country)ను నిర్ధారించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. #WATCH | Kerala: During a public rally in Palakkad, PM Modi says "This election is […]
Date : 15-04-2024 - 2:01 IST -
#India
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలివే..!
లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో (BJP Manifesto)ను విడుదల చేసింది.
Date : 14-04-2024 - 9:54 IST -
#India
Amit Shah: రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే
Amit Shah: బిజెపి రిజర్వేషన్లను రద్దు చేయదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారికి కోటాను రద్దు చేయమని, కాంగ్రెస్ అపోహను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని హర్సోలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడారు. (ప్రధానమంత్రి నరేంద్ర) మోడీ స్వయంగా రిజర్వేషన్కు అతిపెద్ద మద్దతుదారు. కాంగ్రెస్ ఓబీసీకి వ్యతిరేకమని, రిజర్వేషన్ల అంశంపై కోల్డ్ స్టోరేజీలో కీలక నివేదికలు పెట్టిందని ఆయన ఆరోపించారు. “నేను ఒక విషయం […]
Date : 13-04-2024 - 7:59 IST -
#India
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Date : 12-04-2024 - 7:46 IST -
#India
Rahul : ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ
Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త అదానీ(Adani)కే అన్ని ప్రయోజనాలను కట్టబెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విషయం పార్లమెంట్(Parliament) వేదికగా చెబితే తన సభ్యత్వాన్ని తీసివేశారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ పదవి చేపట్టానని రాహుల్ అన్నారు. #WATCH | Jodhpur, Rajasthan: Congress leader Rahul Gandhi says, "PM Modi gave all the benefits to one […]
Date : 11-04-2024 - 8:02 IST -
#Telangana
Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఆయా విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి.
Date : 11-04-2024 - 3:11 IST -
#India
PM Modi Interview: రామ మందిరం గురించి అమెరికా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఏం చెప్పారో తెలుసా..?
2024 లోక్సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్కు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏప్రిల్ 19న ఓటు వేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Interview) అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూస్వీక్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Date : 11-04-2024 - 2:30 IST