Pm Modi
-
#India
PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
PM Modi : ఈ ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
Published Date - 12:35 PM, Sun - 8 September 24 -
#India
Amit Shah Ultimatum: పాకిస్థాన్కు హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం
Amit Shah Ultimatum: జమ్మూకశ్మీర్లోని తొలి ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇదికాక పాకిస్థాన్తో భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. లోయలో శాంతి నెలకొనే వరకు పాకిస్థాన్తో ఎలాంటి చర్చలు ఉండబోవని చెప్పారు.
Published Date - 01:58 PM, Sat - 7 September 24 -
#India
Amit Shah: జమ్మూకశ్మీర్లో గెలిచేందుకు బీజేపీ కొత్త ప్లాన్లు..!
తీర్మాన లేఖను జారీ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 370 మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించబడదు' అని అన్నారు. 'జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఇంతకుముందు కూడా ఉందని, ఎప్పటికీ అలాగే ఉంటుందని' ఆయన అన్నారు.
Published Date - 01:19 PM, Sat - 7 September 24 -
#Business
Mudra Loans: పీఎం ముద్రా యోజన.. వైరల్ అవుతున్న ఫేక్ లెటర్..!
పౌరులు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. దీని కింద ప్రభుత్వం కొన్ని రుణాలను ఇస్తుంది. దాని ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
Published Date - 08:14 AM, Fri - 6 September 24 -
#Sports
Ravindra Jadeja Joins BJP: బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్ జడేజా..!
రవీంద్ర జడేజా T20 ప్రపంచకప్ 2024 తర్వాత T20 అంతర్జాతీయ మ్యాచ్ల నుండి రిటైర్ అయ్యాడు. భారత్ తరఫున 74 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో అతను 515 పరుగులు చేశాడు.
Published Date - 05:53 PM, Thu - 5 September 24 -
#India
PM Modi In Brunei: బ్రూనైతో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..!
బ్రూనైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ (టిటిసి) కేంద్రాన్ని బ్రూనై దారుస్సలాం కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.
Published Date - 11:18 PM, Wed - 4 September 24 -
#Business
EPS Pensioners: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!
ఇప్పుడు EPFO పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Published Date - 08:58 PM, Wed - 4 September 24 -
#India
PM Modi : సింగపూర్లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Published Date - 04:14 PM, Wed - 4 September 24 -
#India
PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం
మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.
Published Date - 05:21 PM, Tue - 3 September 24 -
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Published Date - 03:13 PM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Published Date - 07:10 AM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదంలో ఉంటే ఈ నంబర్కు కాల్ చేయొచ్చు..!
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 12:09 AM, Mon - 2 September 24 -
#Telangana
PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.
Published Date - 11:04 PM, Sun - 1 September 24 -
#India
PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు.
Published Date - 06:41 PM, Sun - 1 September 24 -
#India
Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Published Date - 03:30 PM, Sun - 1 September 24