Pm Modi
-
#Cinema
Sabarmati Report: ఇవాళ సాయంత్రం పార్లమెంటులో సినిమా చూడనున్న ప్రధాని మోడీ
‘ది సబర్మతీ రిపోర్ట్’(Sabarmati Report) మూవీ నవంబరు 15న రిలీజ్ అయింది.
Date : 02-12-2024 - 1:42 IST -
#India
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదం చేస్తాయి
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-12-2024 - 11:02 IST -
#Andhra Pradesh
Former MLA Gone Prakash: ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ బహిరంగ లేఖ
గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Date : 30-11-2024 - 2:45 IST -
#India
PM Modi : ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయి : ప్రధాని మోడీ
వివిధ అంశాలపై రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండటం సహజమేనని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు, ఆందోళనలకు దిగే హక్కు వారికి ఉందని ప్రధాని అన్నారు.
Date : 30-11-2024 - 12:54 IST -
#India
Woman Commando With PM : ప్రధాని మోడీ వెంట మహిళా కమాండో.. ఫొటో వైరల్.. ఆమె ఎవరు?
ఫొటోలో ప్రధాని మోడీ వెంట ఉన్న మహిళా కమాండో(Woman Commando With PM) ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు’నకు చెందినవారే.
Date : 28-11-2024 - 10:10 IST -
#India
Maharashtra : సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం: ఏక్నాథ్ శిండే
బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు.
Date : 27-11-2024 - 4:42 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కేంద్రం వద్ద పిఠాపురం ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : అశ్విని వైష్ణవ్ తో భేటీ లో పిఠాపురం ప్రస్తావన తీసుకొచ్చారు. పిఠాపురం లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తో పాటు పలు రైళ్లను నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు
Date : 27-11-2024 - 3:22 IST -
#Speed News
BJP : రాష్ట్ర అధ్యక్ష పదవి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అయ్యారని..మండిపడ్డారు.
Date : 27-11-2024 - 3:11 IST -
#India
One Nation One Subscription: వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ అంటే? ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనాలివే!
ఉన్నత విద్యా సంస్థలు, వాటిచే నిర్వహించబడే R&D ప్రయోగశాలలకు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత విద్యా శాఖ ఈ సంస్థల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ను రూపొందిస్తోంది.
Date : 26-11-2024 - 9:39 IST -
#India
Constitution : ఈ పుస్తకాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి పనులు చేసేవాడు కాదు : రాహుల్
గత 3,000 ఏళ్లుగా భారత్లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది.
Date : 26-11-2024 - 4:33 IST -
#India
Narendra Modi : ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ పథకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Narendra Modi : సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇది పండితుల పరిశోధనా వ్యాసాలు , జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్త ప్రాప్యతను అందించడానికి ఉద్దేశించిన కేంద్ర రంగ పథకం. ఎక్స్పై ఒక పోస్ట్లో, ప్రధాని మోదీ “ఒక దేశం ఒక సభ్యత్వానికి క్యాబినెట్ ఆమోదించింది, ఇది పరిశోధన, అభ్యాసం , విజ్ఞానానికి కేంద్రంగా మారడానికి మా ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది.
Date : 26-11-2024 - 10:45 IST -
#Andhra Pradesh
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
Date : 25-11-2024 - 5:37 IST -
#India
Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం
అప్పటి నుంచి ఏటా ఈ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా(Constitution Day 2024) దేశమంతటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Date : 25-11-2024 - 4:24 IST -
#India
Modi NCC Pic : ఎన్సీసీ క్యాడెట్గా నరేంద్ర మోదీ.. ఓల్డ్ ఫోటో వైరల్
Modi NCC Pic : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్థ క్యాడెట్గా ఉన్నప్పటి పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాపులర్ X హ్యాండిల్ మోదీ ఆర్కైవ్ షేర్ చేసిన చిత్రంలో, ప్రధాని మోదీ తన తోటి NCC క్యాడెట్లతో కలిసి నేలపై కూర్చున్నట్లు చూడవచ్చు.
Date : 24-11-2024 - 3:00 IST -
#India
Kangana Ranaut: కాంగ్రెస్ బ్రాండ్ కోల్పోయింది.. ఇప్పుడు కేవలం ప్రాంతీయ పార్టీ
Kangana Ranaut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా ఎంపీ కంగనా రనౌత్ అభివర్ణించారు. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, నేడు, భారతదేశ ప్రజలు బ్రాండ్లను నమ్ముతున్నారు, స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ పార్టీని కూడా బ్రాండ్గా పిలిచే సమయం ఉంది. కానీ నేడు, పార్టీ ప్రాంతీయ పార్టీగా దిగజారింది." అని ఆమె వ్యాఖ్యానించారు.
Date : 24-11-2024 - 2:45 IST