Pilgrims
-
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Date : 03-08-2025 - 11:16 IST -
#Devotional
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Date : 03-07-2025 - 10:51 IST -
#Andhra Pradesh
TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TTD : ఆంధ్రప్రదేశ్లోని పుణ్యభూమి తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అతి తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.
Date : 15-06-2025 - 2:22 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. మీకో గుడ్న్యూస్..
TTD : తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని పెంచేందుకు అనేక జాగ్రత్తల చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, TTD అధికారులు "కూల్ పెయింట్" వేసి, నిరంతర విద్యుత్ సరఫరా, లడ్డూ ప్రసాదం , ORS ప్యాకెట్ల సరఫరా వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.
Date : 01-03-2025 - 10:02 IST -
#India
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
Maha Kumbh Mela : జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. ఈ సందర్భంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు మరింతగా సందర్శనకు చేరుకున్నారు. "హర హర మహాదేవ్" నామస్మరణలతో త్రివేణీ సంగమం ప్రాంతం నిండింది. ఈ వేడుకలో భాగంగా ఘాట్లు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Date : 26-02-2025 - 9:41 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యలను కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Date : 15-02-2025 - 12:39 IST -
#India
Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
Maha Kumbh Mela 2025 : జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Date : 28-01-2025 - 6:43 IST -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 15-01-2025 - 9:46 IST -
#India
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Date : 13-01-2025 - 12:34 IST -
#Andhra Pradesh
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!
Vaikuntha Ekadashi : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. వైకుండ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయబడ్డాయి. ఉచిత దర్శనం కోసం వివిధ కౌంటర్లలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు.
Date : 05-01-2025 - 10:28 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST -
#Andhra Pradesh
Tirumala Srivaru: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా?
ఈవో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో స్వామివారిని సుమారు 20 లక్షల (20,03500) పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 113 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
Date : 28-12-2024 - 10:56 IST -
#Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం
TTD: తిరుమల 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల 2008లో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Date : 07-12-2024 - 12:38 IST -
#Andhra Pradesh
TTD : నేడు టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం
TTD : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అధ్యక్షతన కొత్త పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా అని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని అందరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 18-11-2024 - 11:39 IST -
#Andhra Pradesh
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
Date : 19-10-2024 - 9:40 IST