Pilgrims
-
#India
Badrinath: బద్రీనాథ్ హైవే మూపివేత..చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Pilgrims Are Stuck : గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతొ ఎక్కడికక్కడ కొండచరియలు(Landslides) విరిగిపడుతున్నాయి. కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. భారీ వర్షాలు కారణాంగా చమోలీ జిల్లా(Chamoli District)లో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలి(Badrinath pilgrimage site)ని కలిపే జాతీయ రహదారి పై భారీగా కొండ చరియలు(Landslides) విరిగిపడ్డాయి. దీంతో ఆ […]
Date : 11-07-2024 - 3:32 IST -
#Speed News
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎల్జి మనోజ్ సిన్హా ట్విట్టర్లో ప్రకటించారు
Date : 10-06-2024 - 12:43 IST -
#Devotional
Ayodhya Ramaiah : అయోధ్య రామయ్య దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది
Ayodhya Ramaiah : యూపీలోని అయోధ్యలో ఇటీవల రామ్లల్లా మందిరాన్ని(Shri Ram Janmabhoomi Mandir) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆలయానికి భక్తుల(Devotees) తాకిడి పెరిగింది. రామ్లల్లాను ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర( ram janmbhoomi teerth kshetra )తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ విషయాన్ని చెప్పింది. భారీ సంఖ్యలో రాముడి దర్శనం కోసం వస్తున్న పర్యాటకులకు ట్రస్టు […]
Date : 13-03-2024 - 1:26 IST -
#Speed News
300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది
లిపులేఖ్ - తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
Date : 01-06-2023 - 11:10 IST -
#Devotional
Char Dham Yatra : ఈ ఏడాది చార్ధామ్ను సందర్శించిన 42 లక్షల మంది భక్తులు.. 311 మంది..?
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన చార్ ధామ్ యాత్రలో యాత్రికులు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు...
Date : 17-10-2022 - 7:02 IST -
#Andhra Pradesh
TTD : ఈ తేదీల్లో వారు తిరుమలకు రావద్దు…!!
వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ...వరుస సెలవులు రావడంతో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
Date : 10-08-2022 - 6:16 IST -
#Devotional
Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ
రెండేళ్ల తరువాత జరుగుతున్న అమరనాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతాబలగాలు. గత రెండేళ్లుగా ఈ యాత్ర జరగలేదు. కరోనా వల్ల యాత్రను నిలిపివేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కేసులు తగ్గడంతో మళ్లీ యాత్రను ప్రారంభించింది. భద్రతను కట్టుదిట్టంగా చేయడంతో ఈ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో నలుమూలల నుంచి వచ్చి భక్తులు.. అమరనాథుడిని మనసారా దర్శించుకుంటున్నారు. సోన్ మార్గ్ లోని బాల్టల్, పహల్గాంలోని మహాగుణాస్ మార్గాల మీదుగా భక్తులు అమరనాథ్ కు వెళ్తున్నారు. ఆ […]
Date : 04-07-2022 - 6:30 IST -
#India
మాసనసరోవర్ యాత్రకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
మాసనసరోవర్ యాత్రకు వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
Date : 02-11-2021 - 8:30 IST