Payyavula Keshav
-
#Andhra Pradesh
AP Cabinet : ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నవారిపై కేసులు
AP Cabinet : ఈ ఈమెయిల్స్లో ప్రభుత్వ విధానాలను తప్పుడు పద్ధతిలో చూపించి, పెట్టుబడిదారుల్లో భయం, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
Date : 09-07-2025 - 7:45 IST -
#Speed News
Polavaram : రెండేళ్లలో పోలవరం పూర్తి – మంత్రి క్లారిటీ
Polavaram : పోలవరం ద్వారా గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతున్న 2వేల టీఎంసీల నీటిని రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు
Date : 28-02-2025 - 11:55 IST -
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Date : 15-02-2025 - 12:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.
Date : 07-02-2025 - 2:09 IST -
#Andhra Pradesh
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Date : 04-01-2025 - 7:03 IST -
#Andhra Pradesh
AP Budget 2024: వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ను రూ.43,402 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఉంది.
Date : 11-11-2024 - 12:06 IST -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
Date : 11-11-2024 - 10:58 IST -
#Andhra Pradesh
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]
Date : 21-10-2024 - 3:00 IST -
#Telangana
CM Revanth : రేవంత్ రెడ్డి ఫై ఏపీ మంత్రి ప్రశంసలు
CM Revanth : కేసీఆర్కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా (Alternatively) చూశారని కేశవ్ చెప్పుకొచ్చారు
Date : 04-10-2024 - 9:37 IST -
#Andhra Pradesh
TDP MLA : బాబు తప్పు చేయలేదు కాబట్టే ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల
చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే... ప్రజాభిమానం కట్టలు తెంచుకుందని టీడీపీ ఎమ్యెల్యే
Date : 02-11-2023 - 5:52 IST -
#Andhra Pradesh
Rayalaseema: రాయలసీమ లో ముగ్గురు మొనగాళ్లు..!
రాయలసీమ మీద ఏపీలోని ప్రధాన పార్టీల కన్ను పడింది. గత ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన వైసీపీకి ఈసారి రివర్స్ ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది.
Date : 21-11-2022 - 4:36 IST -
#Andhra Pradesh
TDP on AP Fiscal: ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యర్థ ప్రసంగం… ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
Date : 18-09-2022 - 3:52 IST -
#Speed News
AP Capital Issue: మంత్రి బొత్సను.. ఆడేసుకుంటున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇష్యూ పై బొత్స వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ నేతలు ఆయన్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని రాష్ట్రంలో దరువు వేసిన వైసీపీ సర్కార్, ఇప్పుడు తెరపైకి నాలుగో రాజధానిని తెచ్చిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. […]
Date : 08-03-2022 - 9:29 IST -
#Andhra Pradesh
Solar Power issue: అదానీ సంస్థకు మేలు చేయడానికే సోలార్ విద్యుత్ కొనుగోలు – పయ్యావుల
అదానీ సంస్థకు మేలు చేయడానికే ఏపీ ప్రభుత్వం 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Date : 05-11-2021 - 10:35 IST