HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Pcb Reacts Firmly To Speculation About Moving Ct 2025 Final If India Reaches

PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!

లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్ప‌టికే పాక్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి.

  • By Gopichand Published Date - 07:57 PM, Wed - 9 October 24
  • daily-hunt
PCB Reacts
PCB Reacts

PCB Reacts: ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన ఓ నివేదిక వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వేదిక భారత్ అర్హతను బట్టి దుబాయ్‌లో ఉండవచ్చని ఆ నివేదిక‌ల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ నివేదికపై పీసీబీ ఓ ప్రకటన (PCB Reacts) విడుదల చేసింది.

ఈ నివేదికపై పీసీబీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది

ఈ నివేదికపై పీసీబీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను పాకిస్తాన్ వెలుపల నిర్వహించవచ్చనే వార్తల్లో నిజం లేదు. టోర్నీకి సంబంధించిన అన్ని సన్నాహాలపై దృష్టి సారిస్తున్నాం. పాకిస్థాన్‌ను చిరస్మరణీయమైన ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఒక‌వేళ భార‌త్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించిన పాక్‌లోనే ఆడాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది.

లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్ప‌టికే పాక్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ ఫైనల్‌తో సహా ఏడు మ్యాచ్‌లు జరుగనుండగా, కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్, సెమీ-ఫైనల్ ఉంటుంది. అదే సమయంలో రావల్పిండిలో సెమీ-ఫైనల్‌తో సహా ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.

Also Read: Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు

ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

వేదిక మార్పుపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 2023 ఆసియా కప్ వంటి హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించవచ్చని చాలా నివేదికలలో పేర్కొన్నారు. ఆసియా కప్ 2023లో శ్రీలంకలో జరిగిన ఫైనల్‌తో సహా భారత్ తన అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడింది.

2008లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడింది

ఇటీవలి కాలంలో భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు బాగా లేవు. భారత్ చివరిసారిగా జూలై 2008లో పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడింది. ఇక 2025లో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. అప్ప‌టివ‌ర‌కు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా..? లేదా అనేది స‌స్పెన్ష్‌గానే ఉండ‌నుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champions Trophy 2025
  • Champions Trophy 2025 Final
  • dubai
  • ICC
  • ICC Visit Pakistan
  • ind vs pak
  • pakistan
  • Pakisthan Cricket Board
  • PCB
  • PCB Reacts

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • Womens ODI World Cup

    Womens ODI World Cup: మహిళల వ‌న్డే ప్రపంచ కప్.. ప్రైజ్ మనీ అక్ష‌రాల రూ. 122 కోట్లు!

  • Asia Cup 2025

    Asia Cup 2025: ఆసియా క‌ప్‌లో పాక్‌తో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్ జ‌ట్టు ఇదే!

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd