Pakistan
-
#India
PM Modi Warning : ‘‘పాక్ కాల్పులు జరిపినా.. మేం దాడి చేస్తాం’’.. ప్రధాని మోడీ వార్నింగ్
మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.
Date : 11-05-2025 - 6:23 IST -
#Andhra Pradesh
Anam Ramaranayana Reddy : పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
Date : 11-05-2025 - 4:48 IST -
#Telangana
CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న
"అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్థాన్ పంపాలా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
Date : 11-05-2025 - 3:23 IST -
#India
1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్
‘‘1971తో పోలిస్తే 2025లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్(1971 Vs 2025 Years) మధ్య ఇటీవలే ఉద్రిక్తతలు అదుపుతప్పే దశకు చేరుకున్నాయి.
Date : 11-05-2025 - 3:21 IST -
#India
Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం.
Date : 11-05-2025 - 2:13 IST -
#India
Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్ఫైర్కు అంగీకారం
మే 7న(బుధవారం) వేకువజామున భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Ceasefire Inside Story) నిర్వహించాయి.
Date : 11-05-2025 - 1:03 IST -
#India
Who is DGMO: నేరుగా పాక్తో భారత డీజీఎంఓ చర్చలు.. డీజీఎంఓ పవర్స్, బాధ్యతలేంటి ?
డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ప్రతీ దేశ సైన్యంలో ఒక డీజీఎంఓ(Who is DGMO) స్థాయి అత్యున్నత పోస్టు ఉంది.
Date : 11-05-2025 - 12:05 IST -
#Speed News
Kashmir Offer : భారత్, పాక్లకు ట్రంప్ ‘‘కశ్మీర్ ఆఫర్’’.. ఏమిటది ?
డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. భారత్, పాకిస్తాన్(Kashmir Offer) దేశాల డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మాట్లాడుకోనున్నారు.
Date : 11-05-2025 - 11:17 IST -
#Speed News
India- Pakistan Ceasefire: పాక్ నిజంగానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందా? ఇండియన్ ఆర్మీ ఏం చెప్పిందంటే!
ఎల్ఓసీ వద్ద ఇప్పుడు ఎలాంటి కాల్పులు జరగడం లేదు. ఈ విషయాన్ని సైన్యం అధికారి ధృవీకరించారు. అంతేకాకుండా శ్రీనగర్లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని కూడా తెలిపారు.
Date : 10-05-2025 - 10:34 IST -
#Speed News
Ceasefire Violation: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్.. జమ్మూకశ్మీర్ సీఎం ఫైర్!
పాకిస్థాన్ రాజౌరీ, బారాముల్లా ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నిరంతర కాల్పులు జరిపింది. అంతేకాకుండా ఆర్ఎస్పురా ప్రాంతంలో కూడా పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Date : 10-05-2025 - 9:11 IST -
#Trending
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్కు ఎప్పటికీ గుర్తుండిపోయే సైనిక దాడి!
ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యాలు మొదటిసారిగా పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపలకు వెళ్లి మురిద్కే, బహావల్పూర్, సియాల్కోట్ వంటి కీలక స్థానాలపై క్షిపణి, వైమానిక దాడులు చేశాయి.
Date : 10-05-2025 - 7:59 IST -
#India
India Pak Ceasefire : తటస్థ వేదికలో భారత్, పాక్ చర్చలు.. అమల్లోకి సీజ్ ఫైర్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’’ అని విక్రమ్ మిస్రి(India Pak Ceasefire) చెప్పారు.
Date : 10-05-2025 - 7:16 IST -
#Trending
Ceasefire: సీజ్ఫైర్ అంటే ఏమిటి? షరతులు ఏమైనా ఉంటాయా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సీజ్ఫైర్ అప్పుడే స్థిరంగా ఉంటుంది. రెండు పక్షాలకు యుద్ధం వల్ల భారీ నష్టం జరుగుతున్నప్పుడు, విశ్వసనీయ ఒప్పందం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు.
Date : 10-05-2025 - 7:03 IST -
#India
India Pak Ceasefire : తక్షణ కాల్పుల విరమణకు భారత్ – పాక్ ఓకే.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(India Pak Ceasefire) షేర్ చేశారు.
Date : 10-05-2025 - 5:53 IST -
#Trending
India Pakistan War: భారత్తో యుద్ధం.. భయపడిన పాక్ రిటైర్డ్ సైనిక అధికారి!
గురువారం రాత్రి పాకిస్తాన్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 టర్కీ డ్రోన్లను ప్రయోగించింది.
Date : 10-05-2025 - 4:16 IST