Pakistan
-
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Published Date - 06:45 AM, Mon - 7 July 25 -
#Speed News
China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్
China-Pak : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్లను అడ్డుకునే స్వదేశీ ఆయుధాలు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
Published Date - 06:56 PM, Thu - 3 July 25 -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 26 June 25 -
#India
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Published Date - 05:01 PM, Wed - 25 June 25 -
#India
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Published Date - 11:25 AM, Sat - 21 June 25 -
#Speed News
డోనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ను లంచ్కు ఆహ్వానించగా, వైట్ హౌస్ అభిప్రాయము
ఈ తరహా ప్రకటనలను భారతదేశ ప్రభుత్వం మరియు ప్రధాని మోడీ గారు తరచూ తిరస్కరించారు.
Published Date - 12:08 PM, Thu - 19 June 25 -
#Trending
Pakistan : పాకిస్థాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Published Date - 02:32 PM, Wed - 18 June 25 -
#India
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Published Date - 11:07 AM, Wed - 18 June 25 -
#India
White House : మేం పిలువలే.. పాకిస్తాన్ ఇజ్జత్ తీసిన అమెరికా..
White House : పాకిస్థాన్ మరోసారి తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునే యత్నంలో దారుణ పరాజయం పాలైంది.
Published Date - 02:10 PM, Sun - 15 June 25 -
#India
Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!
Shocking : భారత్కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
Published Date - 12:29 PM, Thu - 12 June 25 -
#Trending
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది.
Published Date - 01:15 PM, Wed - 11 June 25 -
#World
Pakistan : పాక్ ప్రజల పొట్టగొడుతున్న చైనా
Pakistan : గాడిదల చర్మానికి అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా చైనా పాకిస్థాన్ మార్కెట్లలోకి వచ్చి రూ.1.5 లక్షల వరకు చెల్లించి గాడిదలను కొనుగోలు చేస్తోంది
Published Date - 07:14 PM, Sun - 8 June 25 -
#India
Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్
బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 02:42 PM, Sat - 7 June 25 -
#World
Pahalgam Attack: పాక్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Published Date - 11:32 AM, Sat - 7 June 25 -
#World
India- Pakistan: సింధు జల ఒప్పందం.. భారత్కు 4 లేఖలు రాసిన పాక్!
పాకిస్తాన్ సింధు జల ఒప్పందం నిలిపివేతను రద్దు చేయాలని కోరుతూ మొదటి లేఖను మే ఆరంభంలో రాసింది. అప్పుడు ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాలేదు.
Published Date - 10:49 PM, Fri - 6 June 25