Odisha Train Tragedy
-
#India
4 Months – 28 Dead Bodies : నాలుగు నెలలుగా మార్చురీలో 28 డెడ్ బాడీస్.. రేపే అంత్యక్రియలు
4 Months - 28 Dead Bodies : ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2న మూడు రైళ్లు ఢీకొని చోటుచేసుకున్న ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
Date : 09-10-2023 - 2:10 IST -
#Speed News
Odisha Train Tragedy : ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
ఒడిశాలో గత నెలలో జరిగిన ఘోర రైలుప్రమాద ఘటన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
Date : 07-07-2023 - 7:08 IST -
#Special
Virender Sehwag: సెల్యూట్ సెహ్వాగ్, ఒడిశా ప్రమాదంలో అనాథైన పిల్లలకు ఉచిత విద్య!
దేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒడిశా ప్రమాదం ఒకటి. ఈ విషాదంలో వందలాది మంది పిల్లలు అనాథలు అయ్యారు. అయితే వీరి బాగోగులు చూసుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా దిగ్గజ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించాడు. వీరందరికీ ఉచిత విద్య అందిస్తానని ట్వీట్ చేశాడు. ప్రమాదం గురించి సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి.. ‘ఈ ఇమేజ్ […]
Date : 05-06-2023 - 6:29 IST -
#Speed News
Odisha Train Tragedy: 21 శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇది: సీఎం మమతా
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒడిశాలోని బాలేశ్వర్లో రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Date : 03-06-2023 - 3:02 IST -
#Cinema
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం పట్ల చిరు, తారక్ దిగ్భ్రాంతి!
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిశా రైలు ప్రమాద ఘటనపై స్పందిచారు.
Date : 03-06-2023 - 12:24 IST