Nara Lokesh
-
#Andhra Pradesh
CM Chandrababu New House In Amaravati: అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ఎంత విస్తీర్ణం అంటే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, ప్రస్తుతం అక్కడ మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భూమిని రైతుల నుండి కొనుగోలు చేసినట్లు సమాచారం వెలువడింది.
Date : 04-12-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Ex AP CID Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ డీజీ సంజయ్ పై సస్పెన్షన్ వేటు…
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు అధికార దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఆయనకు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకొని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 04-12-2024 - 11:16 IST -
#Andhra Pradesh
AP Cabinate Meeting Ends: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటి.. కీలక అంశాలు ఇవే!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 03-12-2024 - 5:02 IST -
#Andhra Pradesh
TDP : అభిమాని ఆత్మహత్య.. మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్ట్
TDP : ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు
Date : 01-12-2024 - 4:05 IST -
#Andhra Pradesh
Manchu Vishnu: నారా లోకేష్ తో హీరో మంచు విష్ణు భేటి…
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్తో సినీ నటుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
Date : 30-11-2024 - 3:53 IST -
#Andhra Pradesh
TDP Membership Registration : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న టీడీపీ సభ్యత్వాలు..లోకేశా..మజాకా..!!
TDP Membership : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు
Date : 25-11-2024 - 9:59 IST -
#Andhra Pradesh
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
Date : 25-11-2024 - 11:23 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..
పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకొని, ఇకనుంచి జీవితంలో రాజకీయాలు గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Date : 22-11-2024 - 12:30 IST -
#Andhra Pradesh
5 lakh IT Jobs : రాష్ట్రంలో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం – లోకేష్
5 lakh IT Jobs : రాష్ట్రంలో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు (5 lakh IT jobs) కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపి నిరుద్యోగ యువతలో సంతోషం నింపారు.
Date : 21-11-2024 - 1:58 IST -
#Trending
Lokesh Helps : చిన్నారి వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్
Nara Lokesh helps : ఈ వీడియో హృదయవిదారకంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి ప్రేమ, రక్షణ అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా చేరదీస్తామని, రక్షిస్తామని హామీ ఇచ్చారు
Date : 21-11-2024 - 12:30 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Date : 20-11-2024 - 3:15 IST -
#Andhra Pradesh
AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Date : 20-11-2024 - 1:01 IST -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Date : 19-11-2024 - 5:15 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పై ఏపీ సీఐడీ కేసు నమోదు!
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా పోసాని మాట్లాడాడని బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుచోట్ల పోసాని పై ఫిర్యాదులు వచ్చాయి.
Date : 18-11-2024 - 4:11 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసుల నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్ ను హైకోర్టులో కొట్టేసారు.
Date : 18-11-2024 - 12:50 IST