Nara Chandrababu Naidu
-
#Andhra Pradesh
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
Date : 25-11-2024 - 11:23 IST -
#Andhra Pradesh
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Date : 22-11-2024 - 5:12 IST -
#Andhra Pradesh
Container Hospitals: ఏపీలో కంటైనర్ ఆసుపత్రులు… తొలుత అక్కడే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి చెప్పే విధంగా కీలక చర్యలు తీసుకుంటోంది. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు భాగంగా, పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభమైంది.
Date : 22-11-2024 - 4:13 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Date : 20-11-2024 - 3:15 IST -
#Andhra Pradesh
AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…
ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు వినూత్న విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన ఉందన్నారు. అలాగే రాష్ట్ర రహదారుల్లో భారీ వాహనాలకు టోల్ వసూలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
Date : 20-11-2024 - 2:12 IST -
#Andhra Pradesh
AP Investments: రీస్టార్ట్ ఏపీ లో భాగంగా పలు కీలక పెట్టుబడులకు ఆమోదం…
కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై తొలి ముద్ర వేసింది, రీస్టార్ట్ ఏపీలో భాగంగా రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 10 భారీ పరిశ్రమల ఏర్పాటుతో 33,966 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
Date : 20-11-2024 - 1:01 IST -
#Andhra Pradesh
Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఫిక్స్..
చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా, ఏపీ నుంచి ముగ్గురు అధికారులు ముందుగా దావోస్ చేరి, ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జనవరిలో, చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు మరియు అధికారులు ఈ సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లనున్నారు.
Date : 20-11-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసుల నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్ ను హైకోర్టులో కొట్టేసారు.
Date : 18-11-2024 - 12:50 IST -
#Andhra Pradesh
New Airports In AP: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 6 కొత్త ఎయిర్పోర్టులు… నిధులు విడుదల!
ఆంధ్రప్రదేశ్లో 7 విమానాశ్రయాలను 14 కు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో, 6 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టడీకి సంబంధించిన నిధులు, రూ.1.92 కోట్లు, ఇటీవల విడుదలయ్యాయి.
Date : 16-11-2024 - 5:46 IST -
#Andhra Pradesh
YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!
వైసీపీకి పెద్ద షాక్, 11 మంది కౌన్సిలర్లు రాజీనామా. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలు పంపారు.
Date : 16-11-2024 - 12:50 IST -
#Andhra Pradesh
Nara Ramamurthy Naidu: చంద్రబాబు తమ్ముడు ఆరోగ్య పరిస్థితి విషమం? బాబు ఢిల్లీ పర్యటన రద్దు, హైదరాబాద్కు లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసి, హైదరాబాద్ రాబోతున్నారు.
Date : 16-11-2024 - 11:48 IST -
#Telangana
CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్పూర్ చేరుకుంటారు.
Date : 16-11-2024 - 10:29 IST -
#Andhra Pradesh
AP Debits: ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్కలు తేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టం ఎక్కువని అన్నారు. అసెంబ్లీలో ఆయన అప్పుల లెక్కలు వెల్లడించారు, మొత్తం అప్పు ₹9 లక్షల కోట్లను మించిందని చెప్పారు.
Date : 15-11-2024 - 4:50 IST -
#Andhra Pradesh
NTPC Green Project In AP: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో వరం.. రూ.85 వేలకోట్లు పెట్టుబడి…
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టు ₹85 వేల కోట్లతో చేపట్టనుంది. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో (నవంబర్) శంకుస్థాపన చేయనున్నారు.
Date : 15-11-2024 - 3:41 IST -
#Andhra Pradesh
NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు శుభవార్త… కొత్త పెన్షన్ దరఖాస్తుల ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభలో తాజా చర్చల అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.
Date : 15-11-2024 - 12:56 IST