Nadendla Manohar
-
#Andhra Pradesh
New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన
New Ration Cards : రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Published Date - 08:29 PM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Published Date - 02:46 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Nadendla Manohar : కొత్త రేషన్కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కొత్త రేషన్కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అపార్థాలకు గురికాకుండా నిర్దిష్టంగా పనిచేయాలని సూచించారు.
Published Date - 02:57 PM, Thu - 22 May 25 -
#Andhra Pradesh
Nadendla Manohar : రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్న్యూస్
Nadendla Manohar : దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో మూడు దశల్లో పరిశీలన జరుగుతుంది
Published Date - 08:39 AM, Fri - 16 May 25 -
#Andhra Pradesh
Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు.
Published Date - 05:05 PM, Mon - 18 November 24 -
#Andhra Pradesh
AP Ration Cards: సామాన్యులకు ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై అవన్నీ సబ్సిడీ లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్నవారికి మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వంటనూనెలను తక్కువ ధరలతో అందించాలన్న నిర్ణయం తీసుకుంది. పామాయిల్ లీటరు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు 124 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వంటనూనెల దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. వారు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీపై అందిస్తున్న వంటనూనెకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని చెప్పారు […]
Published Date - 12:19 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
AP Government : వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీ.. ఏమేమి ఇస్తున్నారంటే..
ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.
Published Date - 03:44 PM, Fri - 6 September 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు – నాదెండ్ల మనోహర్
పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు
Published Date - 08:31 PM, Thu - 8 August 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్
పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ
Published Date - 08:04 PM, Mon - 22 July 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.
Published Date - 05:03 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు రేసులో […]
Published Date - 09:07 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
AP Politics : కమ్మ-కాపు రాజకీయంలో వైసీపీ నేతలు నాదెండ్లను టార్గెట్ చేస్తున్నారా..?
కుల సమీకరణాలు తరచుగా రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇది సంఖ్యల గురించి కాదు, ఇది ముఖ్యమైనది కెమిస్ట్రీ గురించి. ఉదాహరణకు, కమ్మ , రెడ్డిలు మొత్తం జనాభాలో 15% కంటే తక్కువ. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలిసి పనిచేసి కాంగ్రెస్లో సంచలనం నమోదు చేయడం చూశాం. ఇది కేవలం ఖమ్మం జిల్లానే కాదు, ఇతర జిల్లాలను కూడా ప్రభావితం చేయగలిగారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో […]
Published Date - 07:42 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ పై జనసేన కార్యకర్తల దాడి..?
జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై జనసేన కార్యకర్తలు (Janasena Party Activists) దాడి చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా శనివారం అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాల్లో బరిలో దిగుతుండగా, జనసేన 24 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే..కనీసం పోటీ కూడా చేయకుండా చేస్తారా..? […]
Published Date - 10:45 PM, Mon - 26 February 24 -
#Speed News
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ గొప్ప విషయం అని అన్నారు. 2029 వరకు పథకాన్ని పొడిగించడాన్ని అభినందిస్తున్నామని, విద్యుత్ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్ మంచి పథకంఅని, ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు చేయూత ఇస్తున్నారని అన్నారు. పర్యటక రంగానికి అండగా ఉండేలా కేంద్రం సహకరిస్తోందని, భారత్లో ఇతర పట్టణాలకు మెట్రో విస్తరించడం అభినందనీయని […]
Published Date - 03:55 PM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
Yuvagalam Navasakam: రాజమండ్రి జైలులో పవన్ నిర్ణయం ఓ సంచలనం
జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం మొదలవబోతుందని చెప్పిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల చెప్పారు.
Published Date - 07:22 PM, Wed - 20 December 23