Mumbai
-
#Sports
Asia Cup 2025: ముంబయి వర్షాలతో టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు ఆటంకం
Asia Cup 2025: వర్షం కారణంగా రోడ్లు జలమయమవడంతో విలేకరుల సమావేశం సమయానికి ప్రారంభం కానుందని తెలుస్తోంది
Date : 19-08-2025 - 1:55 IST -
#India
Heavy rains : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నగరంలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.
Date : 19-08-2025 - 10:15 IST -
#Sports
Rohit Sharma : రోహిత్ శర్మ స్టైలిష్ రీఎంట్రీ.. 5.39 కోట్ల లంబోర్గినితో ముంబైలో సందడి
Rohit Sharma : భారత జట్టు మాజీ కెప్టెన్, స్టైల్ ఐకాన్ రోహిత్ శర్మ లండన్లో తన ఆహ్లాదకరమైన సెలవులను ముగించుకుని ముంబైలో స్టైలిష్గా రీఎంట్రీ ఇచ్చారు.
Date : 09-08-2025 - 7:21 IST -
#Business
Tesla Showroom in India : భారత్లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?
Tesla Showroom in India : ఇప్పటికే దేశంలో తొలి షోరూమ్ను ముంబైలో ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు రెండవ షోరూమ్ను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతోంది
Date : 05-08-2025 - 7:18 IST -
#Cinema
Samantha And Raj Nidimoru : మరోసారి అడ్డంగా కెమెరా కు చిక్కిన రాజ్, సమంత
Samantha And Raj Nidimoru : వీరిద్దరూ గతంలో పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, మీడియా కంట పడటం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
Date : 31-07-2025 - 1:26 IST -
#Sports
BCCI Office: బీసీసీఐ కార్యాలయంలో దొంగతనం.. రూ. 6 లక్షల విలువైన జెర్సీలు మాయం!
ఈ కేసులో ముంబై పోలీసులు తమ విచారణను పూర్తి చేసి, దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు మరెవరో కాదు వాంఖడే స్టేడియం సెక్యూరిటీ మేనేజర్గా పనిచేస్తున్న ఫారూఖ్ అస్లం ఖాన్.
Date : 30-07-2025 - 8:04 IST -
#Cinema
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్లు…! అసలేం జరిగిందంటే?
అయితే, ఈ అనూహ్య పరిణామానికి సంబంధించి ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఆ 25 మంది పోలీసులూ ఐపీఎస్ ట్రైనీలు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఐపీఎస్ అధికారుల తాజా బ్యాచ్కు చెందిన వారు. వారు ఆమిర్ ఖాన్ను కలవాలనే ఉద్దేశంతో ముందుగానే విజ్ఞప్తి చేయగా, ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తన ఇంటికి పిలిచారు. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Date : 28-07-2025 - 1:11 IST -
#India
Swachh Survekshan Awards : ‘క్లీన్ సిటీ’గా ఎనిమిదోసారి ఇండోర్
పలు నగరాలలో నిర్వహించే వందల‑ఏళ్లుగా కొనసాగుతున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ఇండోర్ అందుకున్న ఘన విజయం, పౌరులు, ప్రభుత్వ అధికారులు, అభివృద్ధి ఒలికలు అందిస్తున్న రాష్ట్రానికి సంతాపాన్ని కలిగించేదిగా నిలిచింది. ఇందులోనే, శుభ్రతలో రెండవ స్థానాన్ని గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరం సూరత్ ప్లేస్ పడింది. మూడవ స్థానంలో దేశ రాజధాని ముంబై మహానగరం నిలిచింది.
Date : 17-07-2025 - 4:46 IST -
#Business
Tesla : భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
Date : 15-07-2025 - 12:48 IST -
#India
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల గైక్వాడ్ ఎమ్మెల్యే క్యాంటీన్కి వెళ్లి థాలీ ఆర్డర్ చేశారు. వడ్డించిన పప్పు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన ఆయన ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
Date : 09-07-2025 - 11:48 IST -
#Business
Gold Prices: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేటి బంగారం ధరలలో క్షీణత నమోదైంది. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 6,000 రూపాయలు తగ్గి 9,87,300 రూపాయలకు చేరింది. అదే విధంగా, 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి 98,730 రూపాయలకు చేరింది.
Date : 05-07-2025 - 10:39 IST -
#Sports
Shivam Dube: కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన టీమిండియా ప్లేయర్!
భారత జట్టు ఆటగాడు శివమ్ దుబే ముంబైలోని అంధేరి వెస్ట్లోని ఓషివారాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. ఆన్లైన్ ప్రాపర్టీ పోర్టల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర 27.50 కోట్ల రూపాయలు.
Date : 24-06-2025 - 6:21 IST -
#India
Air India Plane Crash: ఇంటికి చేరిన సుమీత్ సబర్వాల్ మృతదేహం..
Air India Plane Crash: సాధారణంగా తండ్రి అంత్యక్రియలు (Funeral)కొడుకులు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా జరిగింది
Date : 17-06-2025 - 1:03 IST -
#Andhra Pradesh
Terror Plans Case : విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు.. సిరాజ్ లింకులు వెలుగులోకి
ఈ జాబితాలో సికింద్రాబాద్కు చెందిన సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది.
Date : 20-05-2025 - 4:30 IST -
#Covid
Covid-19 Alert: భారత్లో కరోనా కలవరం.. ముంబైలోనే 53 కొత్త కరోనా కేసులు!
కరోనా కొత్త దశ ప్రారంభమైంది. హాంకాంగ్, సింగపూర్, చైనాలో దీని కేసులు పెరగడం కనిపించింది. ఇటీవల భారతదేశంలోని మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Date : 20-05-2025 - 4:24 IST