Mumbai
-
#Sports
PM Modi To Meet India: రేపు ఉదయం 11 గంటలకు టీమిండియాను కలవనున్న ప్రధాని మోదీ..!
PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వస్తున్న భారత్ జట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భారత్కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. టీ20 […]
Published Date - 04:24 PM, Wed - 3 July 24 -
#Business
Ratan Tata : వీధికుక్క కోసం అపర కుబేరుడు రతన్ టాటా అభ్యర్థన
విశ్వ విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Published Date - 03:54 PM, Thu - 27 June 24 -
#Viral
Finger in Ice Cream: ఐస్క్రీమ్లో మనిషి వేలు.. విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. మలాడ్కు చెందిన ఓ వైద్యుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్లో మనిషి వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు మరియు వాటి స్వచ్ఛత గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి.
Published Date - 03:02 PM, Wed - 19 June 24 -
#Cinema
Salman Khan : ఇంటిపై కాల్పుల వ్యవహారం.. సల్మాన్ఖాన్ సంచలన స్టేట్మెంట్
ముంబైలోని బాంద్రాలో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ 14న ఇద్దరు దుండగులు కాల్పుల జరిపిన ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది.
Published Date - 10:31 AM, Thu - 13 June 24 -
#Speed News
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది.
Published Date - 01:11 PM, Mon - 3 June 24 -
#Speed News
Flamingoes Killed: విమానం ఢీకొనడంతో40 ఫ్లెమింగోలు మృతి
ముంబైలోని ఘాట్కోపర్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Published Date - 02:55 PM, Tue - 21 May 24 -
#India
Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్
ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నటి జాన్వీ కపూర్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Published Date - 12:07 PM, Mon - 20 May 24 -
#India
Naturals Ice Cream: నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ మృతి
నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ కాన్నుముశారు. ఈ విషయాన్నీ నేచురల్స్ ఐస్ క్రీమ్ సంస్థ తమ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది. మా నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు శ్రీ రఘునందన్ కామత్ మరణించినట్లు డెజర్ట్ తయారీదారు పోస్ట్లో ప్రకటించారు. ఇది మా సంస్థకు అత్యంత విచారకరమైన రోజుగా పేర్కొంది ఆ సంస్థ.
Published Date - 11:28 AM, Sun - 19 May 24 -
#Business
Retail Mogul : డీమార్ట్ ఓనర్ బిగ్ డీల్.. రూ.117 కోట్లతో ఎకరం భూమి కొనుగోలు
Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది.
Published Date - 03:01 PM, Sat - 11 May 24 -
#Viral
Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి
ముంబైలో తీవ్ర విషాదం నెలకొంది. భాండూప్లోని సుష్మా స్వరాజ్ పాలికా ప్రసూతి గృహంలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రసవ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాష్లైట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు
Published Date - 01:53 PM, Wed - 1 May 24 -
#Cinema
NTR : ఓయ్ అంటూ కోపంతో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
NTR మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్
Published Date - 09:45 AM, Fri - 26 April 24 -
#Cinema
Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై మూడు రౌండ్ల కాల్పులు
Salman Khan :ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు చెందిన ముంబైలోని నివాసం వద్ద కాల్పులు కలకలం రేపాయి.
Published Date - 08:52 AM, Sun - 14 April 24 -
#India
Lok Sabha Poll – Haircut Is Free : ఓటేస్తే ..కటింగ్ ఫ్రీ అంటూ బోర్డు
ఓటేసి తన సెలూన్కు వచ్చి వేలికి రాసిన సిరా గుర్తు చూపించిన వారికి హెయిర్కట్ ఉచితమంటూ తన షాప్ ఎదురుగా బోర్డు పెట్టాడు
Published Date - 11:17 AM, Thu - 11 April 24 -
#Speed News
Mumbai Billionaires: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య ఎంతో తెలుసా..?
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల (Mumbai Billionaires) సంఖ్య ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్ కంటే ఎక్కువగా మారింది.
Published Date - 10:31 AM, Tue - 26 March 24 -
#India
Drug : ముంబైలో రూ.3.25 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Drug : ముంబై పోలీస్ శాఖ(Mumbai Police Dept)యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) రూ.3.25 కోట్ల విలువైన దాదాపు 16 కిలోల డ్రగ్స్(Drug)ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నగర సమీపంలోని సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్సీ అధికారులు పేర్కొన్నారు. వీరి నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సహర్ గ్రామంలో […]
Published Date - 12:21 PM, Mon - 25 March 24